ఏపీలో పేదలకు ఇసుక ఉచితం..

ABN, Publish Date - Jul 03 , 2024 | 08:46 AM

అమరావతి: పేదల గృహ నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అవసరమైన విధి విధానాలను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశించినట్లు సమాచారం.

అమరావతి: పేదల గృహ నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అవసరమైన విధి విధానాలను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. 2014-19 కాలంలో ఇసుక విధానం ఎలా ఉంది? పేదలకు ఎలాంటి మేలు జరిగింది? 2019-24 వరకు ఇసుక అమ్మకాల విదానం ఎలా ఉంది? ఎవరు లబ్ది పొందారు? ప్రభుత్వానికి జరిగిన నష్టం, పేదలు గృహ నిర్మాణ రంగానికి జరిగిన నష్టమెంతో అంచనా వేయాలని, సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్‌ ఎవరంటే..

జగన్ ను "ఛీ" కొడుతున్నది వీళ్లేనా ?

పెండింగ్ బిల్లులపై లెక్కలు రెడీ చేయండి..!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 03 , 2024 | 08:46 AM