పూరీ జగన్నాథ్ ఆలయంలో టెన్షన్..

ABN, Publish Date - Jul 15 , 2024 | 09:49 AM

భువనేశ్వర్: పూరీ జగన్నాథ్ ఆలయంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రత్న భాండాగారం తెరిచినట్లు సీఎం మోహన్ మాంజీ ట్విట్టర్‌లో వెల్లడించారు. ఇదిలా ఉండగా.. రత్న భాండాగారాన్ని తెరుస్తున్న సమయంలో విధులు నిర్వహిస్తున్న పూరి ఎస్పీ పినాక్ మిశ్రా అస్వస్థతకు గురయ్యారు.

భువనేశ్వర్: పూరీ జగన్నాథ్ ఆలయంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రత్న భాండాగారం తెరిచినట్లు సీఎం మోహన్ మాంజీ ట్విట్టర్‌లో వెల్లడించారు. ఇదిలా ఉండగా.. రత్న భాండాగారాన్ని తెరుస్తున్న సమయంలో విధులు నిర్వహిస్తున్న పూరి ఎస్పీ పినాక్ మిశ్రా అస్వస్థతకు గురయ్యారు. భాండాగారాన్ని సిబ్బంది శుభ్రం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఎస్పీ స్పృహతప్పి పడిపోయారు. దీంతో అక్కడే ఉన్న వైద్యులు ఎస్పీకి ప్రాథమిక చికిత్స అందించారు. మరోవైపు రత్నభాండాగారాన్ని తెరిచిన తర్వాత నిధిని డిజిటలైజ్ డాక్యుమెంటేషన్ చేస్తారని అధికారులు వెల్లడించారు. అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన పెట్టెల్లో నిధిని తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

దొంగలెక్కలు రాయడంలో ఆయన దిట్ట..

ఏపీ గనుల అక్రమాలపై శ్వేతపత్రం..

మహారాష్ట్ర సీఎంతో చంద్రబాబు కీలక భేటీ..

సర్వం స్వాహా!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 15 , 2024 | 09:49 AM