పోలింగ్ రోజు వైసీపీ గేమ్ ప్లాన్‌?

ABN, Publish Date - May 12 , 2024 | 09:37 AM

అమరావతి: నామినేషన్ల పర్వం నుంచి అనేకరకాల కుయుక్తులు, పన్నాగాలకు తెరలేపి విఫలం కావడంతో ఇప్పుడు వైసీపీ పోలింగ్ రోజు గేమ్ ప్లాన్‌కు రంగం సిద్ధం చేసింది. పోలింగ్ కేంద్రాలవద్ద వివాదాలు సృష్టించి.. గందరగోళం చేసి.. తద్వారా పోలింగ్ కేంద్రాల వద్దకు ఎవరినీ రానివ్వకుండా చేయాలని..

అమరావతి: నామినేషన్ల పర్వం నుంచి అనేకరకాల కుయుక్తులు, పన్నాగాలకు తెరలేపి విఫలం కావడంతో ఇప్పుడు వైసీపీ పోలింగ్ రోజు గేమ్ ప్లాన్‌కు రంగం సిద్ధం చేసింది. పోలింగ్ కేంద్రాలవద్ద వివాదాలు సృష్టించి.. గందరగోళం చేసి.. తద్వారా పోలింగ్ కేంద్రాల వద్దకు ఎవరినీ రానివ్వకుండా చేయాలని.. దీని వల్ల టీడీపీ ఓట్లు తగ్గుతాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇటువంటి గేమ్ ప్లాన్ తిప్పికొడతామని, పోలింగ్ కేంద్రాల వద్ద వివాదాలు సృష్టించే వారిని వెంటపడి తరుముతామని టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు చెబుతున్నారు. ప్రజల్లో ఉన్న బలాన్ని కాకుండా కుట్రలు, కుతంత్రాలను నమ్ముకుని ఎన్నికల్లో నెగ్గాలని వైసీపీ చేస్తున్న ప్రయాత్నాలకు మొదటి నుంచి అవంతరాలు ఎదురవుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రయాణీకుల జేబులకు చిల్లులు..

ఏపీలో రేపే పోలింగ్.. కేంద్రాల వద్ద ఈసీ నిఘా

ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై నోరు పారేసుకున్న టీటీడీ చైర్మన్

చంద్రబాబు కొనసాగివుంటే.. అమరావతిది మరో చరిత్రే!

Pawan Kalyan : వైసీపీకి ఓటేయొద్దు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 12 , 2024 | 09:37 AM