CM Revanth Reddy: సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు.. ఎందుకంటే

ABN, Publish Date - Mar 14 , 2025 | 06:48 AM

ఢిల్లీలో సీఎం రేవంత్‌‌రెడ్డిని డీఎంకే నేతలు కలిశారు. డీలిమిటేషన్‌పై ఈనెల 22న జేఏసీ సమావేశంలో.. పాల్గొనాలని సీఎం రేవంత్‌ను డీఎంకే నేతలు ఆహ్వానించారు. ఏఐసీసీ అధిష్ఠానంతో మాట్లాడి జేఏసీ సమావేశానికి హాజరవుతానని రేవంత్‌‌రెడ్డి తెలిపారు.

CM Revanth Reddy: సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు.. ఎందుకంటే 1/5

ఢిల్లీలో సీఎం రేవంత్‌‌రెడ్డిని డీఎంకే నేతలు కలిశారు. డీలిమిటేషన్‌పై ఈనెల 22న జేఏసీ సమావేశంలో పాల్గొనాలని సీఎం రేవంత్‌ను డీఎంకే నేతలు ఆహ్వానించారు.

CM Revanth Reddy: సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు.. ఎందుకంటే 2/5

ఏఐసీసీ అధిష్ఠానంతో మాట్లాడి జేఏసీ సమావేశానికి హాజరవుతానని సీఎం రేవంత్‌‌రెడ్డి తెలిపారు.

3/5

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

4/5

దక్షిణాది రాష్ట్రాలపై జరుగుతున్న కుట్రను తిప్పికొడతామని సీఎం రేవంత్‌‌రెడ్డి హెచ్చరించారు.

5/5

తెలంగాణలో అన్ని పార్టీల అభిప్రాయం తీసుకుంటామని డీఎంకే నేతలు అన్నారు. డీలిమిటేషన్‌పై పార్టీలకతీతంగా చర్చ జరగాలని డీఎంకే నేతలు తెలిపారు.

Updated Date - Mar 14 , 2025 | 06:50 AM