పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై వీడిన మిస్టరీ
ABN, Publish Date - Apr 12 , 2025 | 08:09 PM
పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసుపై ఐజీ అశోక్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. దీంతో ఆయన మృతిపై మిస్టరీ వీడింది. ఆయన ఎలా మరణించారంటే..
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై మిస్టరీ వీడింది. ఆయన ఎలా మరణించారు అనేదానిపై ఐజీ అశోక్ కుమార్ క్లారిటీ ఇచ్చారు.పాస్టర్ ప్రవీణ్ ఆల్కహాల్ తాగడం వల్ల రోడ్ ప్రమాదంలో మరణించినట్టు నిర్ధారణ అయిందన్నారు.
Updated at - Apr 12 , 2025 | 08:09 PM