వారికి పక్షులే ప్రాణం.. వారికి పక్షులు తప్ప మరో ధ్యాసే లేదు.. ఆ పక్షుల కోసం తమ జీవితాన్ని అంకితం చేశారు. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉండే వారి హాబీలనై ఓ ప్రత్యేక కథనం.
భారతదేశ స్వాతంత్ర్య పోరాటం కేవలం రాజకీయ పోరాటంతోనే కాదు లక్షలాది మంది విప్లవకారుల ప్రాణ త్యాగాలతోనూ ముడిపడి ఉంది. ఎంతో మంది వీరులు నిస్సంకోచంగా, తృణప్రాయంగా భరతమాత కోసం ప్రాణాలను అర్పించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి వ్యాయామం తప్పనిసరిగా మారింది. అయితేే.. ఈ వ్యాయామం చేసే సమయంలో తగు జాగ్తత్తలు తీసుకోకపోతే అనర్ధాలకు దారితీసే పరిస్థితులున్నాయి. జిమ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఓసారి తెలుపుకుందాం...