Home » Animal
విద్యుత్ తీగలు తగిలి ఓ ఎలుగుబంటి మృతి చెందింది.
ఎక్కువగా తిరుమల శేషాచలం అడవుల్లో మాత్రమే కనిపించే పునుగుపిల్లి ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణంలో ప్రత్యక్షమైంది.
పట్టణ శివారులోని రాజీవ్గాంధీ కాలనీ వద్ద రోడ్డుపై రెండ్రోజులుగా ఎలుగుబంటి హల్చల్ చేస్తోంది. శనివారం రాత్రి ద్విచక్రవాహనదారులకు ఎలుగుబంటి కనిపించడంతో భయాందోళన చెందారు. సమీపంలో వున్న కురాకుల గుట్ట నుంచి వచ్చి రోడ్డు మీద సంచరిస్తున్నట్లు కాలనీవాసులు చెబుతున్నారు. ఆదివారం పగలే రోడ్డుపైకి రావడంతో పరిసర ప్రాంత...
రోడ్డు ప్రమాదంలో వీధి కుక్క ఒకటి తీవ్రంగా గాయపడి... మరణించింది. ఆ దృశ్యం రిమ్జిమ్ జోషీ షిండేను కలచివేసింది.
పులులో.. చిరుతలో కాదు..! ఉత్తరప్రదేశ్లోని ఓ జిల్లా ప్రజలను తోడేళ్లు వణికిస్తున్నాయి. రాత్రిళ్లు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నెలన్నరలోనే ఎనిమిది మందిని పొట్టన పెట్టుకున్నాయి..
జువాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్థాపించి 109 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశంలోని సమగ్ర జంతుజాలం పట్టికను రూపొందించినట్లు కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు.
తిరుమల మొదటి ఘాట్రోడ్డులో శుక్రవారం సాయంత్రం ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. రోడ్డుకు అతి సమీపానికి ఏనుగులు రావడం కలకలం సృష్టించింది.
నంద్యాల-గిద్దలూరు ప్రధాన రహదారిలో నల్లమల అటవీ ప్రాంతంలోని పచ్చర్ల చెక్పోస్టు వద్ద ఏర్పాటు చేసిన బోనుకు ఓ చిరుత పులి చిక్కింది. .
ఈ మధ్య కాలంలో మహారాష్ట్రాలోని తడోబా నేషనల్ పార్క్ అంధారి టైగర్ రిజర్వ్ నుంచి ఇటీవలి కాలంలో తీసిన ఓ వీడియో విషయానికే వస్తే ఇది జనాల్ని ఆశ్చర్యానికి గురిచేసింది.
మెదక్ పట్టణం(Medak Town)లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. శనివారం జంతువధ(Animal Slaughter) విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ ఏర్పడడంతో ఇవాళ(ఆదివారం) బీజేపీ బంద్(BJP bandh)కు పిలుపునిచ్చింది. వర్తక, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి.