Home » Annavaram temple
ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవునికి విదేశీ భక్తులు భారీ విరాళాలు అందజేశారు. ఆలయ అధికారులు హుండీని లెక్కించారు.
విశాఖ జిల్లా: అన్నవరం దేవస్ధానంలో పురోహితుల వేలం నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సింహాచలం తొలిపావంచా వద్ద విశ్వహిందూ పరిషత్ , బీజేపీ ధార్మిక పరిషత్ నిరసన కార్యక్రమం చేపట్టింది.
అన్నవరం ఆలయ ప్రాంగణంలో వివాహాలు జరిపించుకునే వారి వద్ద దళారులు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. దీంతో దళారులను తొలగించాలనే ఉద్దేశంతో ట్రస్ట్ బోర్డు వేలం పాట ద్వారా పూజారులను తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ట్రస్ట్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని అర్చకులు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు.