Home » AP Govt
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం ఫుల్ బిజీగా ఉండనున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు షెడ్యూల్ బిజీగా ఉండనుంది.
సొంత ఊరిలోనే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఉద్యోగులకు, కంపెనీలకు ఉపయోగపడేలా ఇంటి నుంచే పని (వర్క్ ఫ్రం హోం) సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తోంది. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం విధానం సాఫ్ట్వేర్ రంగానికి చెందిన కార్పొరేట్
Yanamala Ramakrishna: ట్రంప్ సుంకాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపిస్తోందని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రభుత్వంపై అప్పుల భారం, వ్యక్తిగత రుణాలు ఈనాటి ఆర్థిక పరిస్థితిని మరింత కుంగదీస్తున్నాయని చెప్పారు.
Minister Nara Lokesh: మంగళగిరిని అన్ని రంగాల్లో అభివద్ధి చేస్తానని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నానని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
Annalejinova: సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడి త్వరగా కోలుకున్నారు. బాబు కోలుకోవడంతో పవన్ భార్య అన్నాలెజినోవా తిరుపతి వెళ్లి మొక్కు తీర్చుకోనున్నారు.
Minister Narayana: డ్రైయిన్లు పూడిక తీత పనులు వెంటనే ప్రారంభించాలని మున్సిపల్ కమిషనర్లకు మంత్రి నారాయణ ఆదేశించారు. తాను కూడా మున్సిపాలిటీల్లో ఉదయమే ఆకస్మిక తనిఖీలు చేస్తానని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
Ganta Srinivasa Rao: ఫిల్మ్క్లబ్ను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఫిల్మ్క్లబ్ ఏర్పాటు మోటో మారిపోయి, పొలిటికల్ క్లబ్ కింద మార్చారని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఫూలే సేవలను ప్రముఖులు కొనియాడుతూ ఆయన సమానత్వానికి, విద్యకు చేసిన కృషిని స్మరించుకున్నారు
పర్మిట్ రూమ్ల రద్దుతో ప్రభుత్వం రూ.175 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. బహిరంగ మద్యపానం పెరగడంతో మళ్లీ వాటిని పునరుద్ధరించే యోచనలో ఎక్సైజ్ శాఖ ఉంది
CM Chandrababu: బీసీల సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి సివిల్స్కు శిక్షణ ఇస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.