Home » CM KCR
ప్రజా యుద్ధనౌక గద్దరన్నను కూడా లోపలికి రానీయకుండా సీఎం కేసీఆర్ ( CM KCR ) ఎర్రటి ఎండలో బయట నిలబెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ( Revanth Reddy ) వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ ( Congress party ) ని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నమ్మితే రిస్క్లో పడుతామని మంత్రి హరీశ్రావు ( Minister Harish Rao ) వ్యాఖ్యానించారు.
మ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( Kavitha ) లిక్కర్ స్కాంలో అరెస్ట్ అవ్వకుండా సీఎం కేసీఆర్ ( CM KCR ) కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) కాళ్లు పట్టుకున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ( Narayana ) సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ ( BRS ) పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే గిరిజనేతరులకు పోడు పట్టాలు ఇస్తామని సీఎం కేసీఆర్ ( CM KCR ) వ్యాఖ్యానించారు.
కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు, హైదరాబాద్లో పది వేల ఎకరాలను సీఎం కేసీఆర్ ( CM KCR ) దోచుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ( Revanth Reddy ) వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ - సీపీఐ ( Congress - CPI ) పొత్తు ధర్మం ప్రకారం ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) కు తమ పార్టీ నేతలు మద్దతుగా ఉండాలనీ.. మద్దతుగా ఉండనీ నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ( Narayana ) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు ఖమ్మం జిల్లా జనరల్ బాడీ మీటింగ్లో పువ్వాడ నాగేశ్వరరావు ( Puvvada Nageswara Rao ) పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజేంద్రనగర్ ( Rajendranagar ) రోడ్ షోలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్ షోలో అమిత్ షా మాట్లాడుతూ.. రాజేంద్రనగర్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని అమిత్ షా అన్నారు.
ఆఫ్గానిస్తాన్ను తలపించేలా తెలంగాణలో తాలిబాన్ల పాలన ఉందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila ) ఎద్దేవ చేశారు.
ఇచ్చిన ఒక్క మాట, హామీని కేసీఆర్ నెరవేర్చలేదని కేంద్రహోంమంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆర్మూర్ సభలో అమిత్ షా మాట్లాడుతూ.. టర్మరిక్ బోర్డు ఇచ్చింది బీజేపీ అనిచెప్పుకొచ్చారు. నిజామాబాద్ జిల్లాలో బీడీ వర్కర్స్ కోసం ప్రత్యేక హాస్పిటల్, ఉత్తర తెలంగాణ నుంచి వెళ్లిన గల్ఫ్ బాధితుల కోసం ఎన్ఆర్ఐ పాలసీ ఇచ్చామన్నారు.
Telangana Elections: తెలంగాణ భవన్లో ఆటో యూనియర్ కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014 నుంచి తెలంగాణలో మార్పు వచ్చిందా లేదా? అని ప్రశ్నించారు. అప్పుడున్న భూమి ధరలు ఇప్పుడున్న భూమి ధరలు ఒక్కసారి గమనించాలన్నారు.