Home » Cyber attack
పిల్లలు లేని మహిళలను గర్భవతులను చేయండి. పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకోండి. ఇదే ఆలిండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్ స్కెచ్. సోషల్ మీడియాలో ఈ పేరిట ప్రకటనలు చేస్తూ కొత్త తరహా మోసాలకు తెరలేపింది బీహార్ గ్యాంగ్..
దేశవ్యాప్తంగా సైబర్ మోసాలకు పాల్పడుతూ.. వందలాది మందిని మోసం చేసి రూ. కోట్లు కొల్లగొడుతున్న సైబర్ క్రిమినల్స్(Cyber criminals) ఆటకట్టించారు హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు.
ఆన్లైన్ షాపింగ్(Online shopping) చేసినందుకు గాను.. మీరు ఖరీదైన బహుమతి గెలుచుకున్నారంటూ.. విద్యార్థినిని బురిడీ కొట్టించి రూ. 1.30లక్షలు సైబర్ క్రిమినల్స్(Cyber criminals) కొల్లగొట్టారు.
ఐటీ కంపెనీలో ఉద్యోగం ఇస్తామని, ఆ తర్వాత ఆన్లైన్లో ఇన్వెస్టిమెంట్ చేస్తే అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించిన క్రిమినల్స్ మహిళను బురిడీ కొట్టించి రూ. 11.92 లక్షలు కాజేశారు. వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన 37 ఏళ్ల మహిళకు గుర్తుతెలియని వ్యక్తి నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది.
ఓ యువతికి స్నాప్ చాట్ ద్వారా పరిచయమైన యువకుడు స్నేహితులతో ముఠాగా ఏర్పడి పథకం ప్రకారం రూ. 48.38లక్షలు కొల్లగొట్టాడు. రంగంలోకి దిగిన ప్రత్యేక టీమ్ హైదరాబాద్(Hyderabad)కు చెందిన ముగ్గురు సైబర్ నేరగాళ్లను కటకటాల్లోకి నెట్టారు.
ట్రేడింగ్లో పెట్టుబడులు పెడితే రెట్టింపు లాభాలంటూ ఓ ప్రైవేట్ ఉద్యోగిని నమ్మించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) రూ.12.59లక్షలు కొల్లగొట్టారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సిటీ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆన్లైన్లో డ్రెస్ ఆర్డర్ చేసిన మహిళను సైబర్ నేరగాళ్లు(Cyber criminals) మోసం చేసి ఆమె ఖాతా నుంచి రూ. 1.38 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన 59 ఏళ్ల మహిళకు సోషల్ మీడియాలో ఒక ప్రకటన కనిపించింది.
సైబర్ నేరగాళ్లు కాజేసిన డబ్బును పలు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసి, సౌకర్యం ఉన్నచోట విత్డ్రా చేసుకుంటున్నారు. లేదంటే ఆన్లైన్లో కూపన్ల కొనుగోలు, లేదా క్రిప్టో కరెన్సీలోకి మార్చి విదేశాలకు పంపుతున్నారు.
లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో మనకంటే సైబర్ నేరగాళ్లు ఒకడుగు ముందే ఉంటున్నారు. కళ్లెదుట కనిపించకుండానే నిలువు దోపిడీ చేసేస్తున్నారు. అదే ఈ కోడ్ ఉంటే..మీ కుటుంబాన్ని సైబర్ నేరగాళ్లు ఏం చేయలేరు..
ఇన్నాళ్లూ వాట్సాప్ లింకులు, ఫ్రాడ్ కాల్స్, పార్ట్ టైం జాబ్స్, జాబ్స్ స్కామ్ పేరిట సైబర్ మోసాలు జరగడం చూసే ఉంటారు. ప్రజల్లో ఆయా నేరాలపై కాస్త అవగాహన కలిగిన వెంటనే.. కొత్త మార్గాల్లో జనాలను సొమ్ము దోచేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ మధ్య డిజిటల్ అరెస్ట్ పేరిట కోట్లు నొక్కేసిన సైబర్ మాయగాళ్లు.. ఇప్పుడు మరో కొత్త అవతారమెత్తారు. పంజాబ్లో జరిగిన ఆ ఘటన..