Home » Duddilla Sridarbabu
Saraswati Pushkaralu 2025: తెలంగాణలో సరస్వతీ పుష్కరాల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇంతకీ సరస్వతీ పుష్కరాల ఎప్పుటి నుంచి మొదలవుతాయి ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ను గ్లోబల్ బిజినెస్ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో 2030 నాటికి 200 మిలియన్ చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ అందుబాటులోకి వస్తుందని మంత్రి దుద్దిళ్ల తెలిపారు. జీసీసీల అభివృద్ధితో యువతకు లక్షల ఉద్యోగాలు లభిస్తున్నాయని అన్నారు.
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో మే 15 నుంచి 26 వరకు జరగబోయే సరస్వతీ పుష్కరాలకు సంబంధించి భక్తులకు సమగ్ర సమాచారం అందించేందుకు వెబ్ పోర్టల్, మొబైల్ యాప్ ను మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ ఆవిష్కరించారు. ఈ పుష్కరాల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రులు ప్రకటించారు
రాష్ట్ర అభివృద్ధి విషయంలో బీఆర్ఎస్ నేతలు విషం కక్కుతున్నారు. సోషల్ మీడియాను ఉపయోగించుకుని మా ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారు.
Sridhar on KTR Allegations: మాజీ మంత్రి కేటీఆర్పై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు హెచ్సీయూ భూముల విషయంలో కేటీఆర్ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు.
తెలంగాణలో 33 జిల్లాల్లోని ప్రతి ఇల్లు, కార్యాలయానికి ఇంటర్నెట్ సేవలు అందించేందుకు తెలంగాణ ఫైబర్ నెట్ (టీ-ఫైబర్) ద్వారా సేవలు అందిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడించారు. ఈ సేవలు ‘‘టీ-నెక్స్ట్’’ పేరిట అందుబాటులో ఉంటాయని తెలిపారు
HCU Land Issue: కంచె గచ్చిబౌలిలో అంతర్జాతీయ సంస్థలు తెచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రయత్నం చేస్తుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కొంత మంది రాజకీయ కుట్రతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. యూనివర్సిటీలో ఇంచు భూమిని కూడా తాము ముట్టుకోమని స్పష్టం చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారంలో ఆదివారం నాడు మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూంను జిల్లా ఎస్పీ కిరణ్ ఖారేతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు.
తెలంగాణ నుంచి పరిశ్రమలు తరలిపోయాయన్న ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదని మంత్రి శ్రీధర్బాబు కొట్టిపారేశారు.
CM Revanth Reddy: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వివిధ కేసులతో పెండింగ్లో ఉన్న తమ ప్రాజెక్టుల వివాదాలను పరిష్కరించాలని ఎమ్మార్ ప్రాపర్టీస్ సంస్థ ప్రతినిధులు సీఎం రేవంత్రెడ్డిని కోరారు. ఇవాళ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు.