Home » Duvvada Srinivas
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారశైలి ఆది నుంచీ వివాదస్పదమే. దూకుడు స్వభావం, నోటిదురుసు, వివాదస్పద నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. దీని మూలంగా ఆయన ప్రత్యక్ష ఎన్నికల ద్వారా టెక్కలి జడ్పీటీసీ మినహా మరే ఇతర పదవులను అందుకోలేకపోయారు. రాజకీయంగా తొలుత..
Duvvada Srinivas: దువ్వాడ కుటుంబ వివాదం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు బిగ్ డిస్కషన్గా నడుస్తోంది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇల్లీగల్ అఫైర్పై ఆయన భార్య, పిల్లలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంపై ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగానే..
ఆంధ్రప్రదేశ్లో ఓ ఎమ్మెల్సీ కుటుంబ వ్యవహారం ఇప్పుడు రచ్చ చేస్తోంది. పర్సనల్ వివాదాలు కాస్తా రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. అదే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇల్లీగల్ రిలేషన్షిప్. ఇంట్లో ప్రియురాలు.. ఆ పక్కింట్లో ఇల్లాలు అన్నట్లుగా ఉంది దువ్వాడ యవ్వారం.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రం మాంచి రసవత్తరంగా సాగుతోంది. రెండు రోజులుగా ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. దువ్వాడ తమను వదిలేసి వేరొక మహిళతో ఉంటున్నాడంటూ ఆయన కూతుళ్లిద్దరూ మొన్న రాత్రంతా ఆయన నివాసం ముందు ఆందోళన చేశారు.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఓ పెద్ద బర్నింగ్ టాపిక్గా మారింది. ఓ వైపు భార్య, కుమార్తెలు.. మరోవైపు మరో మహిళ మాధురి మీడియా ముందుకొచ్చి తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. రెండ్రోజులుగా దువ్వాడ కొత్త ఇంటి ముందే కూర్చొని కుమార్తెలు ఇద్దరూ నిరసన తెలుపుతున్నారు...
చేసిందే పాడుపని అని జనాలంతా అంటున్నారు. అయినా సరే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం వెనక్కి తగ్గడమే లేదు. మొగుడిని కొట్టి మొరపెట్టుకున్న చందంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి తనను భార్యాపిల్లలు వేధిస్తున్నారంటూ కేసు పెట్టారు. హవ్వ.. నవ్వి పోదురుగాక..
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో రాత్రంతా ఉద్రిక్తత కొనసాగింది. పెద్ద కుమార్తె హైందవితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ నూతనంగా నిర్మించిన ఇంటికి ఆయన సతీమణి దువ్వాడ వాణి వచ్చారు. ఇంటి గేట్లను బలవంతంగా తెరిచి వాణి, హైందవిలు లోనికి ప్రవేశించారు...
Andhrapradesh: శ్రీకాకుళం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తుపాకీ లైసెన్స్కు దరఖాస్తు చేశారు. తన దగ్గర తుపాకీ ఉందని.. దానికి లైసెన్స్ ఇవ్వాలని కోరుతూ ఎస్పీ మహేందర్ రెడ్డికి ఈనెల 7న దువ్వాడ దరఖాస్తు చేసుకున్నారు. తనకు కొంత మంది వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం రచ్చకెక్కింది. గురువారం రాత్రి ఆయన ఇంటిముందు కుమార్తెలు నిరసనకు దిగారు. తమ తండ్రి బయటకు రావాలంటూ మౌనపోరాటానికి దిగారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. ఎన్నికల సందర్భంగా వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. కొన్నిచోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులు మితిమీరి ప్రవర్తించారు. కొందరు నేతలు తమకు నిబంధనలు వర్తించవు అన్నట్టు ప్రవర్తించారు.