Home » Exit polls
Delhi Exit Poll Result: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందంటూ ఇప్పటికే అన్ని సర్వేలు స్పష్టం చేశాయి. తాజాగా యాక్సిస్ మై ఇండియా సంస్థ సైతం తన ఎగ్జిట్ పోల్ సర్వేను ప్రకటించింది.
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు మరో రెండు రోజుల్లో రానున్నాయి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. సర్వే సంస్థలు తమ అంచనాలను ప్రకటించాయి. ఈ క్రమంలో ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఆప్ లెక్కలేంటో చూద్దాం.
ఆరు ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో 2 పోల్ సర్వేలు కాంగ్రెస్ పూర్తిగా 'ఖాళీ' అవుతుందని, జీరోకే పరిమితమవుతుందని అంచనా వేశాయి. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోకుండానే చేతులెత్తేసింది.
దాదాపు అన్ని సర్వే సంస్థలు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కమల వికాసం తథ్యమని అంచన వేయగా, ఆప్-బీజేపీ మధ్య పోటీ నువ్వా-నేనా అనే రీతిలో ఉంటుందని ఒక సర్వే సంస్థ పేర్కొంది. దీనిపై ఆప్, బీజేపీ సూటిగా స్పందించాయి.
నువ్వా-నేనా అనే రీతిలో 'ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల' యుద్ధం ముగిసింది. భారీగా పోలింగ్ నమోదు కావడంతో ప్రధాన పార్టీలైన ఆప్, బీజేపీ గెలుపుపై గట్టి ధీమాతో ఉన్నాయి. మరోవైపు.. పోలింగ్ ముగిసిన క్షణాల్లోనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మొదలయ్యాయి.
ఢిల్లీ శాసనసభలో మెజార్టీ ఏ పార్టీకి వస్తుంది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి. మెజార్టీ మార్క్ ఏ పార్టీకి దాటబోతుంది. హంగ్ వస్తే కాంగ్రెస్ కీలకంగా మారబోతుందా..
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మళ్లీ తప్పాయి. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం సాధిస్తుందని దాదాపు అన్ని సర్వే సంస్థలు అంచనా వేసినప్పటికీ,
పీ-మార్క్, దైనిక్ భాస్కర్, లోక్షాహి మరాఠీ ముద్ర ఎగ్జిట్ పోల్స్ అటు మహాయుతికి కానీ, ఇటు ఎంవీఏ కానీ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ రాకపోవచ్చని అంచనా వేశాయి. పీ-మార్క్ మహాయుతికి 137 నుంచి 157 మధ్య, ఎంవీఏకు 126 నుంచి 146 మధ్య సీట్లు రావచ్చని అంచనా వేసింది.
పోలింగ్ పూర్తయిన అనంతరం వెలువడే "ఎగ్జిట్ పోల్స్''పై సహజంగానే ప్రజల్లో ఉత్సుకత ఉంటుంది. ఓటింగ్ బూత్ నుంచి నిష్క్రమించేటప్పుడు తాము ఎంచుకున్న అభ్యర్థి గురించి తెలుసుకోవడానికి కసరత్తు జరుగుతుంది. ఆన్లైన్, ఆఫ్లైన్ పోల్స్ తరహాలో కూడా సాగుతాయి.
ఎగ్జిట్ పోల్స్ శాస్త్రీయతపై ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక ప్రశ్నలు సంధించారు. శాంపిల్ సైజ్, సర్వేలు ఎక్కడ జరిగాయి? అందుకు అనుగుణంగా ఫలితాలు రాకుంటే బాధ్యులెవరు? అని ప్రశ్నించారు.