Home » Exit polls
రాష్ట్రంలో టీడీపీ కూటమి ఘనవిజయం సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు అంచనా వేశాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతోందని ప్రకటించాయి. జాతీయ స్థాయి సర్వే సంస్థల్లో అత్యధికం.. కూటమి వైపే మొగ్గు చూపించాయి.
ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారా!? కేంద్రంలో వరుసగా మూడోసారి కూడా బీజేపీయే తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి రాబోతోందా!? ఆంధ్రప్రదేశ్లోనూ ఎన్డీయే
ఏపీలో గెలుపేవరిదో మరో మూడు రోజుల్లో తేలనుంది. జూన్4వ తేదీన ఓటర్ల తీర్పు వెలువడనుంది. ఈలోపు 7 దశల పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ను సర్వే సంస్థలు విడుదల చేశాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని కొన్ని సర్వే సంస్థలు అంచనా వేయగా.. వైసీపీ కూటమి అధికారంలోకి వస్తుందని మరికొన్ని సంస్థలు తెలిపాయి.
ఏపీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్పోల్స్ వెలువడ్డాయి. ఎవరు అధికారంలోకి వస్తారనేదానిపై వివిధ సర్వే సంస్థలు విభిన్న అంచనాలను వేసింది. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ప్రముఖులు పోటీచేసిన నియోజకవర్గాలపై సర్వే సంస్థలు తమ అంచనాలను వెల్లడించాయి.
Lok Sabha Election 2024 Exit Poll Results Live Updates in Telugu: దేశాన్ని ఏలేది ఎవరు.. ప్రజలు పట్టం కట్టేదెవరికి.. పదేళ్లు ఏకఛత్రాదిపత్యంగా దేశాన్ని పాలించిన నరేంద్ర మోదీ(PM Narendra Modi) మరో అవకాశం ఇస్తారా? లేక మార్పు తప్పదు అంటూ ఇండియా కూటమికి(INDIA Alliance) జై కొడతారా? లేక ఎవరికీ మెజార్టీ రాకుండా చేస్తారా? ఇప్పుడిదే అంశం దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
ఎన్డీయే గెలుపొందే సీట్ల ఆధారంగా నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఈసారి బీజేపీ దూకుడు పెరగనుందని, బెంగాల్, ఒడిశాలో బీజేపీ గణనీయంగా ఎంపీ సీట్లు రాబట్టుకోనుందని, ఢిల్లీలోనూ బీజేపీ దాదాపు క్లీన్స్వీప్ చేసే అవకాశాలున్నాయని తేల్చాయి.
సెమీ ఫైనల్స్గా చెప్పుకునే ఎగ్జిట్ పోల్ సర్వేలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి అనుకూలంగా తీర్పునిచ్చాయి. మూడోసారి కూడా ఎన్డీఏకే ప్రజలు పట్టం కట్టారని..
లోక్సభ ఎన్నికల్లో విజయావకాశాలపై ఎగ్జిట్ పోల్ సర్వేలు వెలువడుతున్నాయి. మెజారిటీ పోల్ సర్వేలు ఎన్డీయే 350కు పైగా సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నాయి. ఆసక్తికరంగా ఈసారి ఎన్నికల్లో దక్షిణాదిలోనూ కమలం పార్టీ 57 నుంచి 65 సీట్ల వరకూ గెలుచుకునే అవకాశాలున్నాయని ''ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్'' వెల్లడించింది.
దేశంలోని సార్వత్రిక ఎన్నికల సమరం ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. దేశంలోనూ, ఆయా రాష్ట్రాల్లోనూ గెలుపు అంచనాలను వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం తెలంగాణ లోక్సభ్ ఎన్నికల బరిలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది.
aaraa poll strategies post poll Prediction on Pithapuram Assembly Seat AARA Exit Poll: పిఠాపురంలో సంచలన ఫలితం.. విజయం ఎవరిదంటే.. ఆరా సర్వే