Home » Gudivada Amarnath
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ, లోక్సభ ఇన్చార్జుల మార్పులు, చేర్పులపై కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు జాబితాలను విడుదల చేసిన సీఎం జగన్మోహన్రెడ్డి ఐదో జాబితాపై ఫోకస్ పెట్టారు
Andhrapradesh: 17 ఏపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వేరువేరు అభిప్రాయాలను వ్యక్తం చేశారని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రొసీజర్ ఫాలో కాలేదని క్వాష్ చేయమని మాత్రమే కోరారన్నారు. ఈరోజు తీర్పు వల్ల నిజాయితీపరుడని, దొంగతనం చేయలేదని ఎక్కడా న్యాయస్థానం చెప్పలేదన్నారు.
తన భవిష్యత్తు సీఎం జగన్ ( CM JAGAN ) నిర్ణయిస్తారు.. తనకు ఎలాంటి గాభరా లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ ( Minister Gudivada Amarnath ) తెలిపారు. బుధవారం నాడు సీఎం జగన్తో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.
మంత్రి గుడివాడ అమర్నాథ్కి వైసీపీ పెందుర్తి అసెంబ్లీ టికెట్ కేటాయించినట్టు సమాచారం. పార్టీ హైకమాండ్ టికెట్ ఖరారు చేసిందని జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం అనకాపల్లి అసెంబ్లీ నుంచి గుడివాడ అమర్నాథ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
మాజీ మంత్రి దాడి వీరభద్రరావు (Former Minister Dadi Veerabhadra Rao ) కుటుంబం రాజీనామాపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ( Minister Gudivada Amarnath ) స్పందించారు. మంగళవారం నాడు తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొందరు పార్టీలో ఉండి వెన్నుపోటు పొడవటం కంటే వెళ్లిపోవడమే పార్టీకి మంచిదన్నారు. దాడి వీరభద్ర రావు కుటుంబానికి ఇప్పటికే పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని.. అప్పుడు వారు తిరస్కరించారని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.
Andhrapradesh: విశాఖలో సభ ప్రభుత్వం మీద విమర్శలకే పెట్టారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మంత్రి గుడివాడ అమర్నాథ్ విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో జనసేనకు వచ్చిన ఫలితాలు ఆంధ్రాలో కూడా రాబోతున్నాయన్నారు.
ఏపీలో పెట్టుబడులకు అనువైన పరిస్థితులు ఉన్నాయని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ ( Minister Amarnath ) అన్నారు.
అమరావతి కలల రాజధానిని నష్టపోతారని విశాఖపట్నంపై పనిగట్టుకొని కొంతమంది విషo చిమ్ముతున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్(Minister Gudivada Amarnath) అన్నారు.
చంద్రబాబు (Chandrababu) ఉన్నది వెల్నెస్ సెంటర్లో కాదు.. జైల్లో ఉన్నారు. నేరం చేసిన వాళ్లు ఉండేందుకే జైళ్లను పెట్టింది. డీహైడ్రేషన్ వచ్చినా.. దోమలు కుట్టినా జైళ్లలో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి.
దేశంలో 4వ రిచ్చెస్ట్ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు(Chandrababu) అని మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) వ్యాఖ్యానించారు. శనివారం నాడు మంత్రి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ సీఎం జగన్కు సవాల్ విసిరే స్థాయి లోకేష్(LOKESH)కు లేదు. నీ స్థాయి ఏమిటి..నీ బతుకేంటీ.చర్చకు రమ్మని ఈడీ, సీఐడీ incometax చర్చకు రమ్మని పిలుస్తున్నాయి.