Home » Israeli-Hamas Conflict
ఇజ్రాయెల్ - గాజాల(Israeil - Gaza) మధ్య యుద్ధం రోజురోజుకీ తీవ్రతరం అవుతోంది. తాజాగా గాజాను చుట్టు ముట్టినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించడం ఆందోళనలు కలిగిస్తోంది. దీనికి ప్రతిగా హమాస్(Hamas) టెర్రరిస్టులు ఇజ్రాయెల్ సైన్యం మృతదేహాల్ని సంచుల్లో పెట్టి జెరూసలెంకి పంపుతామని హెచ్చరించడం యుద్ధ తీవ్రతను తెలియజేస్తోంది. పరస్పర హెచ్చరికలతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధాన్ని ఆపే సామర్థ్యం భారతదేశానికి ఉందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఇచ్చారు భారత్లోని ఇరాన్ రాయబారి ఇరాజ్ ఎలాహి. ప్రపంచ వేదికపై భారతదేశపు నైతికత..
ఇజ్రాయెల్ - హమాస్ ల మధ్య యుద్ధం రోజురోజుకీ తీవ్రతరం అవుతోంది. గాజా శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇద్దరు హమాస్ కమాండర్లు మృతి చెందినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. సరిహద్దులోని రఫా క్రాసింగ్ని గురువారం తిరిగి తెరిచినట్లు గాజా సరిహద్దు అధికారులు తెలిపారు. దాదాపు 7,500 మంది విదేశీ పాస్పోర్ట్ హోల్డర్లు దాదాపు రెండు వారాల పాటు గాజాను విడిచిపెడతారని వెల్లడించారు.
ఇజ్రాయెల్ - హమాస్(Israel - Hamas) మధ్య జరుగుతున్న భీకర పోరులో అక్కడ నివసిస్తున్నవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉంటున్నారు. జీవించడానికి అనువైన ప్రదేశం కాదని చాలా మంది విదేశీయులు(Foreigners) ప్రస్తుతం పక్క దేశాలకు క్యూ కడుతున్నారు.
అక్టోబర్ 7వ తేదీన హమాస్ చేసిన మెరుపుదాడులకు ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్ విధ్వంసం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు ‘హమాస్’ని పూర్తిగా అంతం చేయాలన్న ఉద్దేశంతో..
ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యంగా గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ఈ వైమానిక దాడుల్లో హమాస్ సీనియర్ కమాండర్ ఇబ్రహీం బియారీ మరణించారు.
పాత్రికేయ రంగంలో వృత్తిపరమైన విలువలు శరవేగంగా క్షీణిస్తున్నాయి. ఇజ్రాయిల్– హమాస్ యుద్ధం ఈ శోచనీయ పరిస్థితిని స్పష్టంగా ఎత్తి చూపుతోంది; మీడియా పాత్రపై అనేక ప్రశ్నలు సంధిస్తోంది.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ తీవ్రత రోజురోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. రెండు వైపుల నుంచి భీకర దాడులు కొనసాగుతుండడంతో యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. వెనక్కి తగ్గడానికి రెండు దేశాలు ఏ మాత్రం ఆసక్తి కనబర్చడం లేదు. కదనరంగంలో ముందుకే వెళ్తున్నాయ తప్ప వెనుకడుగు వేయడం లేదు.
పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ ఆధీనంలో ఉన్న గాజా మరుభూమిగా మారింది. ఆదివారం ఉదయం నుంచి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సె్స(ఐడీఎఫ్) గ్రౌండ్ వార్కు దిగడం..
గాజా(Gaza)కు ఇంటర్నెట్ కనెక్టివిటీ తెగిపోవడంతో ఆ ప్రాంత ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. ఇలాంటి టైంలో ఇజ్రాయెల్ స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్(Elon Musk)కి వార్నింగ్ ఇచ్చింది. గాజాకు స్పేస్ ఎక్స్ శాటిలైట్ ల ద్వారా ఇంటర్నెట్ సదుపాయం కల్పించకూడదని.. లేదంటే స్టార్ లింక్(Star Link)తో ఇజ్రాయెల్ ప్రభుత్వం సంబంధాలు తెంచుకుంటుందని హెచ్చరించింది.