Home » Jaipur
దేశం మొత్తం మీద మహిళలపై జరుగుతున్న నేరాల్లో రాజస్థాన్ అగ్రస్థానంలో ఉందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు..
రాజస్థాన్లో అధికార పార్టీ కాంగ్రెస్లోని అంతర్గత పోరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ను పదవి నుంచి దింపడానికి సగం మంది కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
జైపూర్ సాహిత్య ఉత్సవం(జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్)కు సంబంధించిన 17వ ఎడిషన్ షెడ్యూల్ విడుదలైంది. 2024 ఫిబ్రవరి 1 నుంచి 5 మధ్య రాజస్థాన్ రాజధాని జైపూర్లో గల హోటల్ క్లార్క్స్ అమెర్లో ఈ కార్యక్రమం జరగనుంది.
వివాహ కార్యక్రమాల్లో కొన్నిసార్లు విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కట్నకానుకల విషయంలో చివరి నిముషంలో పెళ్లిని రద్దు చేసుకోవడం, భోజనాల వద్ద గొడవలు జరిగి చివరకు వివాహాలు ఆగిపోవడం, వరుడు తన మొఖానికి కేక్ పూశాడనే కోపంతో పెళ్లిని...
ఇటీవల జరిగిన నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును బీజేపీ ఆహ్వానించకపోవడాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తప్పుపట్టారు. ఇనాగరేషన్ కార్యక్రమానికి సినిమా నటులను పిలిచి, రాష్ట్రపతిని మినహాయించారని అన్నారు.
దేశంలో కులగణన చేపట్టాలని కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కులగణన పేరెత్తితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు భయపడతున్నారని ప్రశ్నించారు. రాజస్థాన్లోని జైపూర్లో శనివారంనాడు జరిగిన పార్టీ కార్యకర్తల సదస్సులో రాహుల్ మాట్లాడారు.
కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ సహాయ మంత్రి రిటైర్డ్ జనరల్ వీకే సింగ్ పాక్ ఆక్రమిత కశ్మీర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఓకే కొద్దికాలం తర్వాత దానంతట అదే ఇండియాలో కలిసిపోతుందని చెప్పారు. ''కొద్దిరోజులు ఆగండి. పీఎంకే ఆటోమాటిక్గా ఇండియాతో విలీనమవుతుంది'' అని దౌసలో మీడియాతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు.
విమాన ప్రయాణం ఎంత విలాసవంతంగా, సౌకర్యవంతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఒకరకంగా.. దాన్నొక స్వర్గంలాంటి అనుభూతిగా వర్ణించుకోవచ్చు. మేఘాల మధ్యలో పక్షిలా విహరిస్తూ పొందే ఆ ఆనందం అంతా ఇంతా కాదు. అందుకే ప్రతి ఒక్కరూ...
పుట్టిన ప్రతి ఒక్కరికీ మరణం తప్పదు. కానీ కొన్నిసార్లు ఎవరూ ఊహించని విధంగా అకాల మరణం సంభవిస్తుంటుంది. కొన్నిసార్లు మనుషుల మరణానికి గల కారణాలు తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి ఘటనలు తరచూ ఎక్కడో చోట చోటు చేసుకుంటూనే ఉంటాయి. తాజాగా..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ)పై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విమర్శలు గుప్పించారు. హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్ లో పర్యటించేందుకు ప్రధాని ఎందుకు దూరంగా ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల కోసం కర్ణాటక, రాజస్థాన్, ఇతర ప్రాంతాల్లో పర్యటనలు జరిపిన మోదీ మణిపూర్కు మాత్రం వెళ్లడం లేదని నిలదీశారు. ఇలాంటి ప్రధానిని చూడటం తనకు ఇదే మొదటిసారని అన్నారు.