Home » Jammu and Kashmir
జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం 350 అడుగుల లోయలో పడి అయిదుగురు మృతి చెందగా మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
సైనికులతో వెళ్తున్న ఆర్మీ వాహనం ఘరోవా ప్రాంతంలో ప్రమాదవశాత్తూ 300 అడుగుల లోతైన లోయలో పడి ఐదుగురు మృతి చెందారు. మరో 13 మంది గాయపడ్డారు.
Jammu and Kashmir: జమ్మూ కశ్మీర్లో విషాదం చోటు చేసుకుంది. సైనికులతో వెళ్తున్న వాహనం భారీలో లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సైనికులు మరణించారు.
ఈ ఏడాది చివరి నెలలో హాలిడే టైం రానే వచ్చేసింది. ఈ నేపథ్యంలో మీరు మీ ఫ్యామిలీ లేదా సన్నిహితులతో కలిసి విహారయాత్ర కోసం ప్లాన్ చేస్తున్నారా. అయితే భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన టాప్ 5 చల్లటి ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జమ్మూ కశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు ఉగ్రవాదులు మరణించారు. ఇద్దరు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.
జమ్మూ కశ్మీర్లోని కథువా జిల్లాలో విషాధం చోటు చేసుకుంది. జిల్లాలో శివనగర్లోని ఓ ఇంట్లో బుధవారం తెల్లవారుజాము అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఆరుగురు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
హర్యానా, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఈవీఎంల వినియోగంపై మరింత దాడి చేసింది. ఈ నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లా పీటీఐకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.
హిందుత్వ ఒక వ్యాధి అని, జైశ్రీరామ్ నినాదాన్ని 'మూకదాడులు'తో ముడిపెడుతూ ఇల్తిజా ముఫ్తీ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఒక పోస్ట్ పెట్టారు. ఆమె వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
కశ్మీర్ లోయలో అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల కంటే దిగువకు చేరుకున్నాయి. ఎముకలు కొరికే చలికి తోడు, పొగమంచు కూడా కమ్ముకుంటోంది. ఈ తీవ్రత ఇంకా ఎన్ని రోజులు ఉంటుందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఎగువ డచిగామ్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో జమ్మూ కశ్మీర్ పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా గందేర్బల్లో సంయుక్త ఆపరేషన్ నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తొయిబా కేటగిరి-ఎ తీవ్రవాద జునైద్ అహ్మద్ భట్ మరణించినట్టు చెప్పారు.