Home » Kukatpally
ఉన్నత విద్యాభ్యాసం, పరిశోధనలకు కొలువుగా నిలవాల్సిన జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయ(Jawaharlal Nehru Technological University) ప్రాంగణం కొన్నాళ్లుగా భారీ ట్రక్కులు, కంటెయినర్లకు పార్కింగ్ స్థలంగా మారింది.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జేఎన్టీయూ(JNTU)కు ఉపకులపతి ఉన్నట్టా, లేనట్టా.. అని ఇటు విద్యార్థులు, అటు ఆచార్యులు సంశయంలో కొట్టుమిట్టాడుతున్నారు. గత మే నెల 21న వైస్ చాన్స్లర్గా కట్టా నర్సింహారెడ్డి పదవీకాలం ముగియడంతో.. 22నుంచి ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం ఇన్చార్జి వీసీగా బాధ్యతలు చేపట్టారు.
జేఎన్టీయూ(JNTU)కు ఆర్నెల్లుగా రెగ్యులర్ వైస్చాన్స్లర్ లేరు. గత మే 22 నుంచి యూనివర్సిటీకి ఇన్చార్జి వీసీగా వ్యవహరిస్తున్న ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం(IAS officer Burra Venkatesham)ను ప్రభుత్వం తాజాగా టీజీపీఎస్సీ చైర్మన్గా నియమించింది.
కూతురు ప్రసవం కోసం వెళ్తే ఇల్లు గుల్ల చేసిన సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్(Kukatpally Police Station) పరిధిలో జరిగింది. బాధితులు మధుసూదన్రావు, సంధ్యారాణి దంపతులు, డీఐ వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం.. జయానగర్లో బిల్డర్ మధుసూదన్రావు తన భార్యతో కలిసి సీతా ప్యాలెల్ అపార్ట్మెంట్ ఫ్లాట్ నంబర్ 301లో నివాసం ఉంటున్నారు.
కూకట్పల్లి(Kukatpally) రైతుబజార్లో కిలో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. టమోట రూ.41, వంకాయ రూ.35, బెండకాయ రూ.40, పచ్చి మిర్చి రూ.28, బజ్జి మిర్చి రూ.40, కాకరకాయ రూ.26, బీరకాయ రూ.45, క్యాబేజీ రూ.26, బీన్స్ రూ.35, క్యారెట్ రూ.40, గోబి పువ్వు రూ.23, దొండకాయ రూ.28లకు విక్రయిస్తున్నారు.
ఈడబ్ల్యూఎస్ (ఎకనామికల్ వీకర్ సెక్షన్) 66గజాల్లో ఓ చిన్నపాటి కుటుంబం ఉండడం ఒకే.. ఇప్పుడు అదే స్థలంలో ఆరు అంతస్తుల పేక మేడలు ఇబ్బడి ముబ్బడిగా నిర్మిస్తున్నారు. ఇవన్నీ కూడా జీహెచ్ఎంసీ మూసాపేట్ సర్కిల్ టౌన్ప్లానింగ్ అధికారుల కనుసన్నల్లోనే అనుమతులు లేకుండా భవనాలు నిర్మిస్తుండడం గమనార్హం.
బీసీ కులగణన పేరిట ప్రజలను మోసం చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram Krishna Rao) అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే ఇంటి వద్ద జీహెచ్ఎంసీ అధికారులు ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే చేపట్టారు.
కూకట్పల్లి రైతుబజార్(Kukatpally Raithu Bazar)లో కిలో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. టమోట రూ.31, వంకాయ రూ.50, బెండకాయ రూ.38, పచ్చి మిర్చి రూ.35, బజ్జి మిర్చి రూ.80, కాకరకాయ రూ.38, బీరకాయ రూ.35, క్యాబేజీ రూ.33, బీన్స్ రూ.70, క్యారెట్ రూ.75, గోబి పువ్వు రూ.23, దొండకాయ రూ.28కి విక్రయిస్తున్నారు.
కూకట్పల్లి రైతుబజార్(Kukatpally Raithu Bazar)లో కూరగాయాల ధరలు కేజీల్లో ఇలా ఉన్నాయి. టమోట రూ.31, వంకాయ రూ.50, బెండకాయ రూ.45, పచ్చిమిర్చి రూ.35, బజ్జిమిర్చి రూ.80, కాకరకాయ రూ.38, బీరకాయ రూ.35, క్యాబేజీ రూ.33, బీన్స్ రూ.75, క్యారెట్ రూ.80, గోబీపువ్వు రూ.23, దొండకాయ రూ.28, చిక్కుడుకాయ రూ.95, గోరు చిక్కుడు రూ.55కి విక్రయిస్తున్నారు.
కూకట్పల్లి రైతు బజార్(Kukatpally Raitu Bazaar)లో కిలో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. టమోట రూ. 35, వంకాయ రూ. 45, బెండకాయ రూ. 65, పచ్చి మిర్చి రూ. 35, బజ్జి మిర్చి రూ. 70, కాకరకాయ రూ.45, బీరకాయ రూ. 55, క్యాబేజీ రూ. 23, బీన్స్ రూ. 115, క్యారెట్ రూ. 53, గోబి పువ్వు రూ. 23, దొండకాయ రూ. 50, చిక్కుడు కాయ రూ. 100, గోరు చిక్కుడు రూ. 55, బీట్రూట్ రూ. 35, క్యాంప్సికం రూ. 75, ఆలుగడ్డ రూ. 36, కీర రూ.31, దోసకాయ రూ.40, సొరకాయ రూ. 25, పొట్లకాయ రూ. 23, కంద రూ. 65, ఉల్లిపొరక రూ.60కి విక్రయిస్తున్నారు.