Home » Love
ప్రేమించిన వ్యక్తి మరొకరిని పెళ్లి చేసుకున్నాడని తెలిసి మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. నల్గొండ జిల్లాకు చెందిన మల్లీశ్వరి అనే యువతి నిమ్స్లో స్టాఫ్నర్స్గా పనిచేస్తోంది. అయితే.. ఆమె జానారెడ్ది అనే యువకుడు గత కిందకాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా.. జానారెడ్డికి వేరే అమ్మాయితో వివాహం జరిగింది. ఇది తెలిసిన మల్లీశ్వరి మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకుంది
ప్రియుడు మోసం చేశాడనే మనస్తాపంతో దళిత యువతి మల్లీశ్వరి ఆత్మహత్యకు పాల్పడింది. జాన్రెడ్డి అనే యువకుడిపై మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు.
Relationship Insurance Policy: కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్లు ఎక్కువ కాలం కలిసి ఉండి.. పెళ్లి చేసుకోవాలనుకునే ప్రేమ జంటలకు ఇది నిజంగా గుడ్న్యూస్. ప్రేమ జంటలు లక్షలు సంపాదించవచ్చు.
ప్రేమకు ఎల్లలు లేవంటే ఇదేనేమో.. తమిళ యువకుడితో వియత్నాం యువతి ప్రేమవివాహం చేసుకున్నారు. తమిళ సంస్కృతీ సంప్రదాయాలపై ఆసక్తి కలిగిన వియత్నాం యువతి తమిళ యువకుడిని ప్రేమించి తమిళ సంప్రదాయ రీతిలో వివాహం చేసుకుంది.
Bihar Woman LOVE Story: అతడ్ని చూడగానే మొదటి చూపులోనే ప్రేమలో పడింది. ఆ విషయం అతడికి చెప్పడానికి నానా ఇబ్బందులు పడింది. అతడు ఆమెను పట్టించుకునే వాడు కాదు.. ఎంతో కష్టపడి అతడ్ని తన ప్రేమలోకి దించింది. తర్వాత పెళ్లి చేసుకుంది.
Saharanpur Tragedy: ఉదయం పొలాల్లోకి వెళ్లిన రైతు చెట్టుకు వేలాడుతున్న యువకుడి శవాన్ని చూశాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడికి వచ్చే సమయానికి ఓ యువతి శవంపై పడి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. పోలీసులు ఆమెను పక్కకు తీసుకురావటానికి నానా కష్టాలు పడ్డారు.
వాట్సాప్, ట్విటర్లో, ఇన్స్ట్రాగ్రాంలో ఛాటింగ్తో మొదలైన ప్రేమ నిజజీవితంలోకి వచ్చేసరికి పర్కవుట్ కాక వీడిపోతారు కొందరు. మరి కొంతమంది పరిస్థితులు అనుకూలించక వాళ్ల ప్రేమ దారులు మార్చుకుంటున్నారు. తరాలు మారే కొద్దీ ప్రేమలో వైఫల్యాలు పెరుగుతూనే వస్తున్నాయి. మిలీనియం జనరేషన్లో ప్రేమలో గెలిచిన వాళ్లకంటే ఓడిన ఎక్కువగా కనిపిస్తున్నారు.
యువతి ఒకే సారి ఇద్దర్నీ ప్రేమించటం మొదలెట్టింది. తర్వాత కొత్త ప్రియుడి మోజులో పడిపోయింది. ప్లాన్ ప్రకారం యువతి రాత్రి 11 గంటల సమయంలో దిల్జీత్ను ఓ చోట కలుద్దాం రమ్మంది. అతడు ఆమె చెప్పిన చోటుకు స్కూటీ మీద వెళ్లాడు.
ఆడబిడ్డలు వేరే కులం అబ్బాయిలను ప్రేమించడమే నేరమైపోయింది! కులాంతర ప్రేమలను తండ్రులు జీర్ణించుకోలేక కన్నపేగులపైనే కత్తులు దూశారు.
ఇంటర్ చదువుతున్న యువతిపై దాడికి పాల్పడ్డాడు. తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.