Home » Madhya Pradesh
ఛాతర్పూర్, హర్పల్పూర్ రైల్వే స్టేషన్లలో జరిగిన ఘటనలపై అధికారులు వెంటనే స్పందించారు. ప్రయాణికుల భద్రతకు కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 29న మౌన అవావాస్య సందర్భంగా ప్రయాగ్రాజ్కు ప్రయాణికుల రద్దీ బాగా పెరిగిందని, డిమాండ్కు తగ్గట్టుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని తెలిపారు.
భగవంతుడిని ప్రతి ఒక్కరూ నమ్మతారని, ప్రజలు ప్రతిరోజూ ఇళ్లలో పూజలు చేస్తామని, ఇంట్లో పూజ పూర్తయిన తర్వాతే మహిళలు బయటకు వెళ్తుంటారని ఖర్గే అన్నారు. అయితే మతం పేరుతో పేద ప్రజల వంచన కూడదని, ఇలాంటి వారి వల్ల దేశానికి ఎలాంటి ప్రయోజనం చేకూరదని బీజేపీని విమర్శించారు.
దేశంలోనే తొలిసారిగా ఓ కొత్త కేసు నమోదు అయ్యింది. భిక్షాటన చేస్తున్న ఓ యాచకుడిని మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల ఆ రాష్ట్రంలో భిక్షాటన చేయకూడదనే చట్టం అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో భిక్షగాడిని పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం మధ్యప్రదేశ్ పర్యటనకు వెళ్లనున్నారు. ఇండోర్ జిల్లా మోవ్లో జరిగే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ నేతలు హాజరు కానున్నారు.
అధికారిక సమాచారం ప్రకారం, 1 నగర నిగమ్, 6 నగర్ పాలిక, 5 నగర్ పరిషత్, రూరల్ పంచాయతీల్లో మద్యంపై నిషేధం విధించారు. వీటిలో ఉజ్జయిని, ఓంకారేశ్వర్, బాందక్పూర్, మైహర్, సల్కాన్పూర్, లింగ, దితియా, మండలేశ్వర్, మహేశ్వర్, మాండసౌర్, అమర్కంటక్, మాండ్లా (నర్మదా ఘాట్), ముల్తాయ్, కుండల్పూర్, చిత్రకూట్, బర్మన్, పన్నా ఉన్నాయి.
ఓ యువతి పక్కింట్లో మ్యూజిక్ ఎక్కువగా పెట్టారని తగ్గించాలని కోరింది. కానీ ఆ యువకులు వినలేదు. దీంతో ఆమె పోలీసులకు ఫోన్ చేసి తెలిపింది. దీంతో ఆవేశపడిన యువకులు యువతి ఇంటికి వచ్చి దాడి చేసి హత్య చేశారు.
పెద్దలు కుదిర్చిన పెళ్లిని వ్యతిరేకించి తన ఇష్టప్రకారం జీవిత భాగస్వామిని ఎంచుకోవాలనుకున్న కుమార్తెను ఆమె తండ్రి కాల్చి చంపారు. పోలీసులు చూస్తుండగానే ఈ ఘటన జరిగింది.
గ్వాలియర్కు చెందిన మహేశ్ గుర్జార్, తనూ(20) తండ్రికుమార్తెలు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాకు చెందిన విక్కీ, తనూ ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పగా యువతి తల్లిదండ్రులు పెళ్లి చేసేందుకు ఒప్పుకున్నారు.
ట్రాఫిక్ నిబంధనలను పోలీసులు చాలా కఠినంగా అమలు చేస్తున్నారు. ఎవరైనా అతిక్రమిస్తే భారీ జరిమానా విధిస్తున్నారు. అందులో ఎలాంటి తప్పూ లేదు. అయితే ఒక్కోసారి ట్రాఫిక్ పోలీసులు చేసే పనులు విమర్శల పాలవుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్లోని ట్రాఫిక్ పోలీసులు చేసిన పని సోషల్ మీడియాలో విమర్శలపాలవుతోంది.
భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన 40 ఏళ్ల తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఎట్టకేలకు బుధవారం రాత్రి యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి దాదాపు 377 టన్నుల ప్రమాదకర వ్యర్థాలను 12 సీల్డ్ కంటైనర్ ట్రక్కుల్లో లోడ్ చేసి భోపాల్కు 250 కిమీ దూరంలోని ధార్ జిల్లాలోని పితంపూర్ పారిశ్రామిక ప్రాంతానికి తరలించారు.