Home » Medigadda Barrage
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో లోపాలను గుర్తించి, 2021 అక్టోబరు, నవంబరులోనే రామగుండం ఈఎన్సీగా ఉన్న నల్లా వెంకటేశ్వర్లుకు నివేదికలు ఇచ్చినా... నష్ట నివారణ చర్యలు తీసుకోలేదని ఈఎన్సీ(ఓ అండ్ ఎం) బి.నాగేంద్రరావు వెల్లడించారు.
మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావుతో పాటు మరో ఆరుగురిపై భూపాలపల్లికి చెందిన సామాజిక కార్యకర్త నాగవెళ్లి రాజలింగమూర్తి దాఖలు చేసిన కేసు మళ్లీ వాయిదా పడింది.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు వరద తగ్గుముఖం పట్టాక మళ్లీ పరీక్షలు చేయాలని ‘జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్డీఎ్సఏ)’ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల శాశ్వత పునరుద్ధరణపై చేపట్టాల్సిన చర్యలను సిఫారసు చేస్తూ సత్వరమే
మేడిగడ్డ బ్యారేజీతో మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములను రీసర్వే చేసి పరిహారం అందించాలని ఆ రాష్ట్ర రైతులు డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి గల కారణాలపై తుది నివేదిక అందించడానికి వీలుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కసరత్తును ముమ్మరం చేసింది.
‘‘బ్యారేజీలు నీటి మళ్లింపు కోసమే కట్టాలి. కానీ, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేస్తే తప్ప మోటార్లు అన్నీ నడిపే పరిస్థితుల్లేవు.
‘‘కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ను.. కేవలం రుణాలు తీసుకొని కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికే ఏర్పాటు చేశారా? కార్పొరేషన్కు ఆస్తులున్నాయా? ఆదాయం ఏమైనా ఉందా?
కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ మళ్లీ మంగళవారం నుంచి జరగనుంది. ఈరోజు కమిషన్ ఎదుట విచారణకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఇంజనీర్లు హాజరుకానున్నారు. అక్టోబర్ 2వ తేదీ వరకు బహిరంగ విచారణ కొనసాగనుంది. 45 మంది ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, అకౌంట్స్ అధికారులను కమిషన్ విచారించనుంది.
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు ప్రాథమికంగా ఇంజనీర్లను బాధ్యులను చేయనున్నారా!? ఇప్పటి వరకూ పూర్తయిన విచారణ ప్రకారం.