Home » Mother
జీడిమెట్ల పరిఽధిలోని గాజులరామారంలో ఈ ఘోరం జరిగింది. ఎక్కడికక్కడ రక్తధారలతో చూస్తేనే ఒళ్లు జలదరించేలా ఆ ఇల్లంతా నెత్తుటిమయమైంది.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో శనివారం తల్లి, కుమార్తె అనుమానాస్పద స్థితిలో మరణించారు. కుమార్తె గొంతుపై కత్తి గాయాలతో రక్తమడుగులో పడి ఉండగా, తల్లి ఫ్యాన్కు ఉరి వేసుకుని వేలాడుతున్న స్థితిలో గుర్తించారు.
పిల్లల యాదిలో ఆమె బొట్టు కన్నీరు కార్చితే ఒట్టు! భర్త చెన్నయ్య మాత్రం బిడ్డలను గుర్తుచేసుకుంటూ కుమలిపోతున్నాడు. ఆయనకు కునుకు కరువైంది. పిల్లలతో గడిపిన ప్రతి క్షణం కళ్లముందు కదలాడుతోందని, డాడీ అంటూ పిల్లలు పిలుస్తున్నట్లు అనిపిస్తోందని చెప్పాడు.
Brazilian news: తన ప్రియుడితో కలిసి ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. నెలల బిడ్డను అమ్మేసింది. కేవలం వంటల కోర్సు కోసం డబ్బులు లేవన్న కారణంతో ఆ పని చేసింది. ఐస్క్రీమ్ షాపు మహిళ ఆ బాబును కొంది.
స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిన తర్వాత అనేక మంది మారిపోయారని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం నిత్య జీవితంలో ఫోన్ లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేమని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఓ మహిళ ఫోన్ మాట్లాడుతూ తన చిన్నారిని మర్చిపోయి వెళ్లింది.
! నడవడానికి కాళ్లు కూడా సహకరించని ఆమెను కట్టుబట్టలతో కుర్చీతో పాటే బయటికి గెంటేశాడు. కోర్టు తీర్పు నేపథ్యంలోనే ఈ ఉదంతం జరగడంతో..
ప్రియుడితో కలిసి తన ఇద్దరి పిల్లలను విచక్షణా రహితంగా కొట్టి చిత్రహింసలు పెడుతోంది.. ఎట్టకేలకు ఈ విషయం...
ఆ ఇంట్లో తల్లి చనిపోయిందని.. తొమ్మిది రోజులుగా మృతదేహం ఇంట్లోనే ఉందని.. ఎవ్వరికీ తెలియదు! మృతదేహం నుంచి దుర్వాసన వస్తున్నా.. కుళ్లిపోయి పురుగులు పడుతున్నా తొమ్మిది రోజుల పాటు ఇద్దరమ్మాయిలు మృతదేహంతోనే సావాసం చేశారనీ తెలియదు!!
రహదారి కనిపించనంతగా కమ్మేసిన పొగమంచు తల్లీకుమార్తెను బలితీసుకుంది. యాదాద్రిభువనగిరి సమీపంలో వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై గురువారం ఉదయం పొగమంచు కమ్మేయడంతో ముందున్న లారీ కనిపించక కారు ఢీకొనడంతో తల్లీ చిన్నకుమార్తె మృతి చెందగా భర్త, పెద్ద కుమార్తెతో పాటు బంధువులకు గాయాలయ్యాయి.
Rajasthan: ఎంతో అపరూపంగా చూసుకోవాల్సిన బిడ్డల పట్ల ఆ తల్లి వ్యవహరించిన తీరు మాతృత్వానికి మాయని మచ్చగా నిలిచింది. అల్లరి చేయని పిల్లలు ఉండరు.. పసితనంలో వారి అల్లరే ఇంటిలో ఆనందాన్ని తెచ్చిబెడుతుంది. కానీ అల్లరి చేస్తున్నారని ఓ తల్లి తీసుకున్న నిర్ణయం షాక్కు గురయ్యేలా చేసింది.