Home » Mother
స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిన తర్వాత అనేక మంది మారిపోయారని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం నిత్య జీవితంలో ఫోన్ లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేమని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఓ మహిళ ఫోన్ మాట్లాడుతూ తన చిన్నారిని మర్చిపోయి వెళ్లింది.
! నడవడానికి కాళ్లు కూడా సహకరించని ఆమెను కట్టుబట్టలతో కుర్చీతో పాటే బయటికి గెంటేశాడు. కోర్టు తీర్పు నేపథ్యంలోనే ఈ ఉదంతం జరగడంతో..
ప్రియుడితో కలిసి తన ఇద్దరి పిల్లలను విచక్షణా రహితంగా కొట్టి చిత్రహింసలు పెడుతోంది.. ఎట్టకేలకు ఈ విషయం...
ఆ ఇంట్లో తల్లి చనిపోయిందని.. తొమ్మిది రోజులుగా మృతదేహం ఇంట్లోనే ఉందని.. ఎవ్వరికీ తెలియదు! మృతదేహం నుంచి దుర్వాసన వస్తున్నా.. కుళ్లిపోయి పురుగులు పడుతున్నా తొమ్మిది రోజుల పాటు ఇద్దరమ్మాయిలు మృతదేహంతోనే సావాసం చేశారనీ తెలియదు!!
రహదారి కనిపించనంతగా కమ్మేసిన పొగమంచు తల్లీకుమార్తెను బలితీసుకుంది. యాదాద్రిభువనగిరి సమీపంలో వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై గురువారం ఉదయం పొగమంచు కమ్మేయడంతో ముందున్న లారీ కనిపించక కారు ఢీకొనడంతో తల్లీ చిన్నకుమార్తె మృతి చెందగా భర్త, పెద్ద కుమార్తెతో పాటు బంధువులకు గాయాలయ్యాయి.
Rajasthan: ఎంతో అపరూపంగా చూసుకోవాల్సిన బిడ్డల పట్ల ఆ తల్లి వ్యవహరించిన తీరు మాతృత్వానికి మాయని మచ్చగా నిలిచింది. అల్లరి చేయని పిల్లలు ఉండరు.. పసితనంలో వారి అల్లరే ఇంటిలో ఆనందాన్ని తెచ్చిబెడుతుంది. కానీ అల్లరి చేస్తున్నారని ఓ తల్లి తీసుకున్న నిర్ణయం షాక్కు గురయ్యేలా చేసింది.
తల్లి కొడుకు ఒకే తరగతి గదిలో చదువుకుంటూ ఉంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది కదా. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐలో ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంటుంది. ఇంతకు తల్లి కొడుకుతో ఎందుకు చదవాల్సి వస్తోంది.
వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళ ఆరేళ్ల వయస్సు ఉన్న తన కన్నకొడుకును బావిలోకి తోసేసి.. అనంతరం ఆమె కూడా బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది.
మదర్ థెరిస్సా 1991లో తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యానంతరం తమ కుటుంబసభ్యులను కలిసేందుకు రావడం, ఢిల్లీలోని మదర్ ఛారిటబుల్ ఆర్గనేజేషన్కు సేవలందించాలని ఆహ్వానించిన వైనాన్ని ప్రియాంక గాంధీ గుర్తు చేసుకున్నారు.
ఆస్పత్రిలో బెడ్ లేక ఓ బాలింత ఆవరణలోని చెట్టు కింద గడపాల్సి వచ్చింది. ఇంక్యుబేటర్లో ఉన్న బిడ్డను చూసుకుంటూ వార్డు ఎదుట నేలపై కూర్చొని పడిగాపులు కాయాల్సి వచ్చింది.