Home » Phone tapping
ప్రధాన ఫోన్ట్యాపింగ్ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న ఐ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ. శ్రవణ్కుమార్ రావుకు శనివారం హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
చక్రధర్గౌడ్ ఫోన్ ట్యాపింగ్ కేసుపై విధించిన స్టేను ఎత్తివేసి, దర్యాప్తునకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ కేసులో ఏ-1గా ఉన్న మాజీ మంత్రి హరీశ్రావు కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని..
CM Revanth Reddy: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్లక్ష్యం వల్ల ఓలింపిక్లో ఒక్క స్వర్ణం కూడా దక్కలేదని సీఎం రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి నిజంగా ఎస్సీలపై చిత్తశుద్ధి ఉంటే ఎందుకు పార్లమెంట్లో చట్టం చేయడం లేదని ప్రశ్నించారు.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్పై విడుదలైన వంశీకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో హరీష్రావు పేరు చెప్పాలని పోలీసులు తమను వేధింపులకు గురిచేశారని తెలిపారు. ఫోన్ట్యాపింగ్తో తమకు సంబంధం లేదని అన్నారు.
మాజీ మంత్రి హరీశ్రావు ప్రధాన నిందితుడిగా ఉన్న చక్రధర్గౌడ్ ఫోన్ట్యాపింగ్ కేసు విచారణ సందర్భంగా బుధవారం హైకోర్టులో వాడీవేడి వాదనలు జరిగాయి.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ2గా ఉన్న మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్రావుకు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు ఊరట లభించింది. ఈ కేసులో ప్రణీత్కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైకోర్టు జడ్జీలు సహా ప్రతిపక్ష నేతలు, ఇతర ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేసిన వ్యవహారంలో నిందితులుగా ఉన్న పోలీసు అధికారులు భుజంగరావు (అడిషనల్ ఎస్పీ), రాధాకిషన్రావు (టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ)లకు గురువారం హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు కీలక నిందితులకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వీరిద్దరికి షరతులతో కూడి బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం. పాస్పోర్టులను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
Phone Tapping Case: అమెరికాలో వలసదారులు, క్రిమినల్ కేసులో నిందితులను ఆయా దేశాలకు అప్పగించాలని ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు రిమైండర్స్ లెటర్లను హైదరాబాద్ పోలీసులు పంపనున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులకు కోర్ట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే.