Home » Priyanka Gandhi
ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారంపైనే తాను ప్రధానంగా దృష్టి కేంద్రీకరించానని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. అందువల్లే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయలేదని ఆమె క్లారిటీ ఇచ్చారు.
రాయబరేలితో తన కుటుంబ సభ్యులకు, తనకు ఉన్న అనుబంధాన్ని, తన చిన్ననాటి జ్ఞాపకాలను ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ గుర్తు చేసుకున్నారు. ఇందుకు సంబంధించి తన సోదరి ప్రియాంక గాంధీకి, తనకు మధ్య జరిగిన సంభాషణల వీడియోను సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఆయన పోస్ట్ చేశారు.
‘మా అబ్బాయిని మీకు అప్పగిస్తున్నాను’ అని రాయ్బరేలీ ఓటర్లను ఉద్దేశించి ఏఐసీసీ నాయకురాలు సోనియాగాంధీ వ్యాఖ్యానించారు.
ఎన్నికల్లో మాత్రమే గాంధీ కుటుంబసభ్యులు అమేథి, రాయబరేలి నియోజకవర్గాల్లో పర్యటిస్తారంటూ కేంద్ర హోం మంత్రి అమిత్షా ఆరోపణలపై కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాకం గాంధీ వాద్రా ఘాటుగా విమర్శించారు. ఆయన వాదన సత్యదూరమని అన్నారు. మహిళల కార్యకలాపాలపై అమిత్షా నిఘా వేయడం ఏమిటని నిలదీశారు.
పెళ్లెప్పుడు...? కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తరచూ ఎదురవుతోన్న ప్రశ్న ఇది.
దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ ఓటమి తెలంగాణ నుంచే ప్రారంభం కావాలని... కాంగ్రె్సకు ఓటువేసి ఇండియా కూటమిని గెలిపించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ పిలుపునిచ్చారు. ఇప్పుడిప్పుడే దేశంలో మార్పు వస్తోందని, బీజేపీ ప్రభుత్వం వద్దని, మోదీ పాలనను అంతమొందించాలని ప్రజలు భావిస్తున్నారన్నారు.
రంగారెడ్డి జిల్లా: ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాండూర్, కామారెడ్డిలలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు పఠాన్చెరు కార్నర్ మీటింగ్లో పాల్గొననున్నారు.
అకాల వర్షాలతో ఠారెత్తించిన ఎండలు కాస్త తగ్గి వాతావరణం కొంతమేర చల్లబడినా ఎన్నికల ప్రచారంలో మాత్రం అదే ‘వేడి’! ఆ హీట్ ఇప్పుడు ‘చివరి’ అంకానికి చేరుకుంది. ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకునేందుకు హామీల కుమ్మరింతలు.. పరస్పర విమర్శలతో వివిధ పార్టీల నేతలు ఇప్పటికే చెప్పాల్సిందంతా చెప్పేసినా ఇంకా ఇంకా చెప్పాలనే తహతహతో ఉన్న వారికి మరో 24 గంటలు మాత్రమే మిగిలాయి! శనివారం సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం ముగియనుంది.
Telangana: హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఇందులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు పాల్గొని ప్రసంగించారు. హుస్నాబాద్ అంటే కేసీఆర్కు చాలా ఇష్టమని.. సెంటిమెంట్ ఉన్న ప్రాంతమని అన్నారు. వికాసం కావాలంటే వినోద్ అన్న గెలువాలని.. విధ్యంసం కావాలంటే కాంగ్రెస్, బీజేపీ గెలవాలంటూ వ్యాఖ్యలు చేశారు.
దేశంలో ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికలు మోదీ చేజారిపోతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.