Home » Rajini Vidadala
వైసీపీ హయాంలో ఎమ్మెల్యే విడదల రజని, ఆమె మరిది గోపి, పీఏ రామకృష్ణ కలిసి క్వారీ యజమానులను బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేసినట్టు ఏజీ హైకోర్టుకు తెలిపారు. ఈ ఘటనపై ఏసీబీ కేసు నమోదు చేయగా, నిందితులు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు
స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి, రూ.2.20 కోట్లు వసూలు చేశారనే ఆరోపణలతో నమోదైన ఏసీబీ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ...
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై పలువురు బాధితులు తీవ్ర మోసం ఆరోపణలు చేశారు. రజనీ, ఆమె పీఏలు అనేక వ్యాపార లావాదేవీలలో డబ్బు తీసుకొని మోసాలు చేశారని ఆరోపిస్తున్నారు
మాజీ మంత్రి విడదల రజనీపై అనేక ఆరోపణలు, కేసు వెనక్కి తీసుకోవడానికే వాహనంగా ఉపయోగించుకున్నట్లు టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు. రజనీ గతంలో లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ కంపెనీకి డబ్బులు తీసుకుని వ్యవహారాలు కుదుర్చుకున్నారని ఆరోపించారు
చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడదల రజనీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్పై ఫిర్యాదు చేసి తనిఖీలు చేపడుతున్నట్లు ఐపీఎస్ అధికారి పల్లె జాషువా వెల్లడించారు.
కట్టు కథలు అల్లి తనపై అక్రమ కేసు పెట్టారని మాజీ మంత్రి విడదల రజిని ఆరోపించారు.
Vidadala Rajini: ఏసీబీ కేసు నమోదు కావడంతో మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజిని స్పందించారు. తనను, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని విమర్శించారు.
వైసీపీ పాలనలో మైనింగ్ వ్యాపారిని బెదిరించి, రూ.2.20 కోట్లు వసూలు చేసిన వ్యవహారంలో మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజినిపై ఏసీబీ ఎట్టకేలకు కేసు నమోదు చేసింది.
Marri Rajasekhar: మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత విడదల రజినీపై మాజీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన రజినీని చిలకలూరిపేట ఇన్చార్జ్ని చేశారని మండిపడ్డారు.
జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన విడదల రజనీని చిలకలూరిపేటకు చెందిన లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమాని చలపతి ని బెదిరించి రూ.2కోట్లు వసూలుచేసిన పాపం వెంటాడింది.