Home » RGV
సీఐడీ నోటీసులపై డెరెక్టర్ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా విషయంపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో ఆర్జీవీపై కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే.
ఒంగోలు రూరల్ పీఎస్లో డెరెక్టర్ రామ్గోపాల్ వర్మ విచారణ సుదీర్ఘంగా కొనసాగుతోంది. వైసీపీ తో సంబంధంపై అధికారులు ఆరా తీస్తున్నారు.
ఒంగోలు రూరల్ పీఎస్లో డెరెక్టర్ రామ్గోపాల్ వర్మ విచారణకు హాజరయ్యారు. కూటమి నేతల ఫొటోల మార్ఫింగ్ కేసులో ఆయనను అధికారులు విచారించనున్నారు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శుక్రవారం ఏపీ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లను కించపరిచేలా పోస్టులు పెట్టారంటూ వర్మపై గత ఏడాది ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసు స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే.
డెరెక్టర్ రాంగోపాల్ వర్మపై ఒంగోలులో పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. పలుమార్లు విచారణకు రావాలని అధికారులు నోటీసులు పంపిన ఆర్జీవీ విచారణకు హాజరుకాలేదు. అయితే, ఎట్టకేలకు..
ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ.. ఒంగోలు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఏపీ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ బుధవారం విచారణకు రానుంది.
గత వారం రోజులుగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోలీసులను తప్పించుకుని తిరుగుతున్నాడు. పోలీసులకు చిక్కితే ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనే భయాందోళనలో ఆయన ఉన్నట్లు ఓ చర్చ అయితే సోషల్ మీడియా వేదికగా సాగుతుంది.
సినీ దర్శకుడు రామ్గోపాల్ వర్మ అజ్ఞాతంలోకి వెళ్లారు. సోషల్ మీడియాలో పోస్టుల కేసులో పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో ఆయన తప్పించుకు తిరుగుతున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా సోమవారం ఆయన ఒంగోలు రూరల్ పోలీసు స్టేషన్కు హాజరుకావాల్సి ఉంది.
సినీ దర్శకుడు రాంగోపాల్వర్మ పోలీసు విచారణకు డుమ్మాకొట్టారు. మంగళవారం ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ సర్కిల్ స్టేషన్లో విచారణకు హాజరుకావాల్సిన ఆయన.. తనకు షూటింగ్ ఉన్నందున నాలుగు రోజులు గడువు కావాలని కోరుతూ విచారణాధికారికి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేశారు.
సామాజిక మాధ్యమాలలో అనుచిత, అసభ్యకర పోస్టులు పెట్టిన దర్శకుడు రామ్గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు ఝలక్ ఇచ్చింది.