Home » Srikakulam
టీడీపీ నేత ఎర్రంనాయుడు ప్రజల మనిషి అని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు.
కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటనలో 40 మందికి గాయాలయ్యాయి. 32 మందిని విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది.
శ్రీకాకుళం: ఉత్తరాంధ్రపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది దొంగ ప్రేమని, ఇక్కడి ప్రజలను ఉద్ధరించటానికి కాదు...దోచుకోవటానికి వస్తున్నారని, పెద్దిరెడ్డి పుంగనూరులో రౌడీ మాఫియాలను నడుపుతున్నారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు.
తండ్రి పేరు, అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ ప్రజాధనాన్ని దోచుకున్నారని టీడీపీ నేత కూన రవికుమార్ ఆరోపణలు గుప్పించారు.
వైసీపీ ( YCP ) రౌడీ మూకలు మరోసారి బరితెగించారు. కొత్తమ్మతల్లి సాక్షిగా వైసీపీ నేతలు ఓవర్ యాక్షన్కు దిగారు. కోటబొమ్మాలి కొత్తమ్మతల్లి ( Kotobommali Kothammathalli ) ఆలయ ఈఓ రాధాకృష్ణపై వైసీపీ నేతలు దురుసుగా ప్రవర్తించారు.
టీడీపీ అధినేత చంద్రబాబును చంపితే తమకేం వస్తుందని.. ఆయన ఎక్కడ ఉన్నా ఒక్కటే అని ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యలు చేశారు.
మంత్రి రోజాపై టీడీపీ నేత కూన రవికుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రోజా మాట్లాడుతున్నవి చాగంటి గారి ప్రవచనాలా అంటూ ఎద్దేవా చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్కు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ తమ్ముళ్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
టెక్కలి జిల్లా కేంద్రాసుపత్రిలోని ఇన్పేషంట్ వార్డుల్లో శుక్ర వారం అర్ధరాత్రి దాటిన తరువాత ఓ వ్యక్తి చోరీకి విఫలయత్నం చేశా డు.
కర్నూలు: రూ. 2వేల నోట్లు రద్దవుతున్నాయని నమ్మబలికారు. తమ వద్ద ఉన్ననోట్లకు మారుగా రూ. 5 వందల నోట్లు ఇస్తే 15 శాతం కమీషన్ కలిపి ఇస్తామంటూ ఓ గ్యాంగ్ మోసానికి స్కేచ్ వేశారు. పథకం ప్రకారం సినీ పక్కీలో నగదు తీసుకువెళ్లారు.