Home » Srikakulam
క్షణికావేశాలు మనుషుల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. చిన్న చిన్న గొడవలకే చంపుకునే స్థాయికి వెళ్లిపోతున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) ఆమదాలవలస మునిసిపాల్టీ పరిధిలోని సొట్టవానిపేటలో శుక్రవారం ఘోరం జరిగింది. అనుమానంతో భార్యపై వ్యక్తి కత్తితో దాడిచేశాడు.
సింహాచలం (Simhachalam)లో సంబరంగా పెళ్లి (Wedding) చేసుకున్నారు. వరుడి ఇంట్లో రిసెప్షన్ (Reception) జరుపుకున్నారు. పెద్దల ఆశీర్వాదాలు..
భూకంపాలతో తల్లడిల్లుతున్న టర్కీలో ఎక్కడ చూసినా ఆర్తనాదాలు, ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. భారత దేశంతో సహా అనేక దేశాలు కష్టకాలంలో
ఏ రాజకీయ పార్టీకి ఓటు వేయాలో.. దేనికి వేయకూడదో.. వలంటీరు చెప్పకూడదని ఎవడు చెప్పాడు..?’ అంటూ ఏపీ రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada Rao) ప్రశ్నించారు.
వచ్చే యడాది మే 17 నాటికి పూర్తి స్థాయిలో వంశధార నీరు అందిస్తామని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.
జిల్లాలోని మెలియాపుట్టి మండలం డేగలపోలూరులో దొంగలు బీభత్సం సృష్టించారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)పై జనసేన అధినేత (Janasena) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు.
రణస్థలం (Ranasthalam)లో జనసేన యువశక్తి సభ నిర్వహించారు. యువత(youth)కు బంగారు భవిష్యత్ కోసం బాధ్యతగా పనిచేస్తామని జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హామీ ఇచ్చారు.