Home » TDP - Janasena
రాష్ట్రంలో 108, 104 వాహనాల ద్వారా అత్యవసర సేవలు అందించే అరబిందో సంస్థ అక్రమాల్లో కూరుకుపోయింది. జగన్ హయాంలో అరబిందో సంస్థ వ్యవహారం ఆడిందే ఆటగా సాగింది.
పీడీఎస్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం దొంగగా మారాడని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
‘‘గతంలో ఎంపీడీవో ప్రతా్పరెడ్డి, శేఖర్నాయక్, శ్రీనివాసులరెడ్డిపై దాడి చేశారు. ఇప్పుడు జవహర్బాబుపై దాడి చేశారు. వైసీపీ నేతలకు అహంకారం తలకెక్కింది.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ నేతలపై నమోదైన ఓబులాపురం అక్రమ మైనింగ్ పరిశీలన కేసు విచారణ మంగళవారం విజయవాడలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో జరిగింది.
పేదలకు రాయితీ ధరపై ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది.
భవిష్యత్తు ఆంధ్రా కోసం పాటుపడే ముఖ్యమంత్రి చంద్రబాబుకు వందేళ్ల ఆయుష్షు ఇవ్వాలని భగవంతుడ్ని కోరుకుంటున్నానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఉపాధి హామీ పథకంలో కేంద్రం నిర్ణయించిన ప్రకారం కూలీలకు రోజుకు రూ.300 వేతనం వచ్చేలా చేసి, వారికి అండగా నిలవాలని కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.
ఏపీలో ఆ బియ్యం ఉచితం! ఆఫ్రికాలో అవే బియ్యం కిలో రూ.150. ‘ఈ బియ్యం మాకు వద్దు’ అని అక్కడికక్కడే అమ్ముకొనే రేషన్కార్డు దారులతో మొదలుకుని... అంతర్జాతీయ ఎగుమతిదారుల దాకా అనేక చేతులు మారుతోంది!
ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతున్నా ఫైబర్నెట్ కార్పొరేషన్లో ప్రక్షాళన జరుగడం లేదు. జగన్ సైన్యం ఇప్పటికీ తిష్ఠ వేసుకుని కూర్చుంది.