Home » Tech news
ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఎలాంటి చిత్రం కావాలన్నా కూడా క్షణాల్లోనే వచ్చేస్తుంది. ప్రస్తుతం మీరు యువకుడిగా ఉండి, 40 ఏళ్లు లేదా వృద్ధాప్యంలో ఎలా ఉంటారో తెలుసుకోవాలని ఉందా. అయితే ఈ చాట్ జీపీటీ ద్వారా ఎలా చేయాలనేది ఇక్కడ చూద్దాం.
ఫేస్బుక్ యూజర్లకు గుడ్ న్యూస్. యూజర్లకు మరింత వినోదాన్ని అందించేందుకు సరికొత్త మ్యూజిక్ ఫీచర్ను ప్రవేశపెట్టారు. మీరు ఈ ఫీచర్ను ఉపయోగించి మీ ఫేస్బుక్ ప్రొఫైల్ను మరింత సరికొత్తగా మార్చుకోవచ్చు. అది ఎలా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ప్రముఖ వీడియో ప్లాట్ఫామ్ యూట్యూబ్, క్రియేటర్ల కోసం ఒక సరికొత్త ఫీచర్ను ప్రకటించింది. ఈ క్రమంలో యూట్యూబ్ షార్ట్స్ కోసం ఏఐ ఆధారిత కొత్త ఫీచర్లు అందుబాటులోకి రాబోతున్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
వాట్సాప్ యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్ రాబోతుంది. ఇకపై మీరు పంపే ఫోటోలు, వీడియోలను ఇతరులు వెంటనే వారి గ్యాలరీలో సేవ్ చేసుకునే అవకాశాన్ని నిరోధించనున్నారు. అయితే దీని ద్వారా కొన్ని లాభాలు ఉండగా, మరికొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్గా వాట్సాప్. దీనిని దాదాపు 3.5 బిలియన్ల మంది వినియోగదారులు ప్రతిరోజూ ఉపయోగిస్తున్నారు. వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడంలో భాగంగా 2025 మొదటి మూడు నెలల్లో వాట్సాప్ అనేక కొత్త ఫీచర్లను ప్రారంభించింది. ఇంకొన్ని ఫీచర్లను ప్రవేశపెట్టబోతుంది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ఇది వరకు అమెరికాలో ఐఫోన్లు తక్కువ ధరకు వచ్చేవి. ఆ క్రమంలో ఇండియాలో ఉన్న ఐఫోన్ లవర్స్ అక్కడి నుంచి వచ్చే ఫ్రెండ్స్ను ఫోన్లు తెవాలని అడిగేవారు. కానీ ఇప్పుడు మాత్రం ట్రెండ్ మరనుంది. ఇకపై ఇండియా నుంచి వచ్చే దోస్తులను అమెరికా ఐఫోన్ ప్రియులు ఫోన్లను తీసుకురావాలని కోరే అవకాశం ఉందని ఆయా వర్గాలు చెబుుతున్నాయి.
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ మెటా యూజర్లకు షాకిచ్చే వార్త చెప్పింది. ఇకపై ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఉపయోగిస్తే నెలవారీగా రుసం చెల్లించాలని తెలిపింది. అయితే ఈ విధానం ఎక్కడ అమలు చేస్తున్నారు. ఎవరికి చేస్తున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టెక్ ప్రియులకు గుడ్ న్యూస్. మరికొన్ని రోజుల్లో మార్కెట్లోకి కొత్త మోడల్ ఐఫోన్ రానుంది. అవును ఇటీవల ఐఫోన్ 16 సిరీస్ విడుదల చేసిన సంస్థ, అదే జోరుతో ఐఫోన్ 17ను కొత్త ఫీచర్లతో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసే వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే వీరి కోసం కంపెనీ సరికొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
మయన్మార్, థాయిలాండ్ ప్రాంతాల్లో ఇటీవల సంభవించిన తీవ్ర భూకంపం కారణంగా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. ఇదే సమయంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇలాంటి భూకంపాలు సంభవించడానికి ముందే.. మనం వీటిని ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు. అది ఎలా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.