Home » Technology news
Starlink Satellite Internet : భారతదేశంలోని అతిపెద్ద టెలికాం సంస్థలు ఎయిర్టెల్, జియోలు ఒకదాని తర్వాత మరొకటి శాటిలైట్ ఇంటర్నెట్ కోసం ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్తో డీల్ కుదుర్చుకున్నాయి. దీంతో ఇప్పుడీ అంశం దేశమంతటా హాట్ టాపిక్గా మారింది. అసలీ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసెస్ అంటే ఏమిటి.. స్టార్ లింక్ నేరుగా ఇంటర్నెట్ను మన ఇళ్లకు ఎలా తీసుకువస్తుంది..
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం 'ఇండియా ఏఐ కంప్యూట్' పోర్టల్, డేటాసెట్ ప్లాట్ఫామ్ 'ఏఐకోష్'ని ప్రారంభించారు. ఇవి ఏఐ రంగంలో కీలక పాత్ర పోషించనున్నాయని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.
SpaDeX: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) స్పేడెక్స్ మిషన్ ప్రయోగాలు మళ్లీ మొదలుపెట్టనుంది. జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా దేశరాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఇస్రో చీఫ్ వి. నారాయణన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ప్రయోగంలో భాగంగా..
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గురువారం (జనవరి 16, 2025) తెల్లవారుజామున మరో ఘనత సాధించింది. యూఎస్, రష్యా, చైనా దేశాల తర్వాత అంతరిక్షంలో స్పేడెక్స్ (SpaDeX) డాకింగ్ ప్రయోగం విజయవంతంగా అమలు చేసిన నాలుగో దేశంగా..
AI ChatBots News: ఇది సైన్స్ ఫిక్షన్ కథ కాదు... నిజంగానే జరిగిన సంఘటన.. రెండు AI చాట్బాట్స్ మనుషులు మాట్లాడుకునే భాషను వదిలి, ఒకదానితో ఒకటి అవి మాత్రమే అర్థం చేసుకునే రహస్య భాషలో సంభాషించాయి. అవును.. ఇది మనం ఊహించిన భవిష్యత్తు కాదు.. ఇప్పటికే జరుగుతున్న వాస్తవం..
Google Maps Without Internet : గూగుల్ మ్యాప్స్ ద్వారా రూట్స్ చూసుకుంటూ తెలియని ప్రాంతానికి వెళుతుంటాం. సడన్గా కొన్ని చోట్ల నెట్ సరిగా రాదు. లేకపోతే ఫోన్లో నెట్ బ్యాలెన్స్ అయిపోయి ఉండవచ్చు. అప్పుడు ఎలా వెళ్లాలో తెలియక తికమకపడుతుంటాం. ఇక నుంచి ఆ భయం అక్కర్లేదు. ఈ ట్రిక్ వాడి ఇంటర్నెట్ లేకపోయినా గూగుల్ మ్యాప్స్లో మీరు రూట్ సులభంగా చూడవచ్చు. అదెలాగంటే..
గూగుల్ తన క్యాలెండర్ ప్లాట్ఫామ్లో గణనీయమైన మార్పు చేసింది. చాలా సెలవులను తొలగించింది. ఇంతకు ముందు ప్రైడ్ మంత్, బ్లాక్ హిస్టరీ మంత్, హోలోకాస్ట్ రిమెంబ్రన్స్ డే వంటి ఎన్నో రోజులను గూగుల్ క్యాలెండర్ సూచించేది.
అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్స్లో వాట్సాప్ అత్యంత ప్రధానమైనది. దాపు ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ అకౌంట్ వినియోగిస్తున్నారు. ఆఫీస్, పర్సనల్ అన్నింటికీ వాట్సాప్పైనే ఆధారపడుతున్నారు. అందుకే సైబర్ నేరగాళ్లు, హ్యాకర్లు వాట్సాప్ పైన ఫోకస్ పెట్టారు. కొత్త రకం స్పైవేర్ ద్వారా వినియోగదారుల ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. ఈ విషయాన్ని వాట్సాప్ మాతృ సంస్థ కూడా ధృవీకరించింది. సో ఈ విషయాల్లో బీ అలర్ట్..
దేశంలో ఎక్కడా లేని విధంగా పూర్తిగా కృత్రిమ మేధతో ఈ రోబోటిక్ గ్రెయిన్ స్టోరేజ్ గిడ్డంగిని మచిలీపట్నం పోర్టు సమీపంలో నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
తమ ఫోన్లలోనే అన్ని పత్రాలనూ డిజిటల్ రూపేణా పొందుపర్చుకోవచ్చు. అందుకు వీలుగా డిజి లాకర్ సౌకర్యానికి ప్రభుత్వ