Home » Tirumala Tirupathi
అది... స్వయంగా ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న సమీక్ష. టీటీడీ చరిత్రలోనే పెను విషాదం చోటు చేసుకున్న సందర్భం. ఇలాంటి సమయంలో టీటీడీ చైర్మన్, ఈవో సంయమనం కోల్పోయారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం అర్థరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి.
తిరుపతిలో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన నలుగురు దుర్మరణం చెందారు. వారిలో ముగ్గురు మహిళలు విశాఖపట్నానికి చెందినవారు కాగా మరొకరు...
తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఏదైనా కుట్రకోణం ఉందా అనే దృష్టితో కూడా విచారణ జరిపిస్తామని రాష్ట్ర హోంమంత్రి అనిత చెప్పారు.
వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రంలో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనలో అధికారుల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘
MS Raju: శవ రాజకీయం చేయడం వైసీపీకి ముందు నుంచి అలవాటు అని టీటీడీ బోర్డు మెంబర్ మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆరోపించారు. అనవసర ప్రచారాలను భక్తులు నమ్మొద్దని అన్నారు. ప్రమాదవశాత్తూ జరిగిన సంఘటనలను వైసీపీ రాజకీయాలకు వాడుకుంటోందని ఎంఎస్ రాజు ఆక్షేపించారు
CM Chandrababu: తిరుపతి ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ (గురువారం) ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఘటనకు కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కీలక ఆదేశాలు జారీ చేశారు.
CM Chandrababu: తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు భారీగా తరలివస్తారని తెలిసి ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారని ప్రశ్నించారు.
తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. టోకెన్ల జారీకి తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో 90 కౌంటర్లు ఏర్పాటు చేయగా... బైరాగిపట్టెడ వద్ద ఈ దారుణం జరిగింది.
శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలోని విష్ణు నివాసం దగ్గర బుధవారం జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు మృతి చెందడం తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందని సీఎం రేవంత్రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.