Home » Tourist Spots
IRCTC Bharat Gaurav Train 2025: నీలికొండల్లో దాగున్న ఈశాన్య రాష్ట్రాల అందాలను 15 రోజుల పాటు లగ్జరీ రైళ్లో చుట్టేసే అద్భుత అవకాశం కల్పిస్తోంది ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC). ఈ వేసవి సెలవుల్లో జీవితంలో మరిచిపోలేని అనుభవాలను ఆస్వాదించేందుకు ఈ టూర్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో తెలుసుకోండి..
ఎండలు మండుతున్నాయి. దీంతో వేసవి కాలంలో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది చల్లని ప్రదేశాలకు వెళుతుంటారు. పిల్లలకు కూడా వేసవి సెలవులు రావడంతో చాలా మంది సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తుంటారు. సరదాగా కుటుంబసభ్యులతో కలిసి పర్యాటక ప్రదేశాలకు వెళ్లాలని భావిస్తుంటారు. అలాంటి వారి కోసం ఈ స్టోరీ... ఈ కథనంలో కొన్ని ఉత్తమ గమ్యస్థానాలను వాస్తవిక సమాచారంతో పరిచయం చేస్తున్నాం.
Why Gir National Park is Special : ఇటీవల గిర్ నేషనల్ పార్క్లో ప్రధాన మంత్రి లయన్ సఫారీ దేశవ్యాప్తంగా ప్రజలను ఎంతో ఆకర్షించింది. మీకూ వన్యప్రాణులు, ప్రకృతి అందాలను ఆస్వాదించడం ఇష్టమైతే.. గిర్ నేషనల్ పార్క్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. ఈ ప్రాంతాన్ని ఏ సమయంలో సందర్శించాలి.. ఎలా చేరుకోవాలి తదితర విషయాలు..
Treking Plan With Friends : ఫ్రెండ్స్తో కలిసి సరదాగా ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటున్నారా.. మీ ట్రిప్ జీవితంలో మరపురాని అందమైన జ్ఞాపకాల్లో ఒకటిగా నిలిచిపోవాలంటే ఈ ప్రదేశాలు చూసేయండి. ఈ సుందరమైన ప్రాంతాల్లో స్నేహితులతో సాహసయాత్ర చేశారంటే.. ఆ థ్రిల్ ఇంకెక్కడా దొరకదు..
IRCTC Andaman Tour 2025: ఏకాంతంగా మెత్తటి ఇసుక తిన్నెలపై ప్రశాంతమైన సముద్ర తీరంలో విహరించాలనుందా.. అందుకోసం మనదేశంలోనే ఓ అద్భుతమైన ప్రాంతం ఉంది. అది, మరేదో కాదు. ఆహ్లాదకరమైన అండమాన్ నికోబార్ దీవులు. అంతదూరం ఎలా వెళ్లగలం. చాలా ఖర్చవుతుందే అని సంకోచించకండి. తక్కువ ఖర్చుతోనే అండమాన్ సందర్శించేందుకు IRCTC ఒక ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చింది. ఆ వివరాలు..
Tamilnadu Hill Stations Tour : భారతదేశంలోని అత్యంత అందమైన హిల్ స్టేషన్లు మన పక్క రాష్ట్రంలోనే ఉన్నాయి. ఈ వేసవిలో ఫ్యామిలీతో కలిసి మీరు ప్రకృతి ఒడిలో సేదతీరాలని కోరుకుంటున్నట్లయితే.. ఈ హిల్ స్టేషన్లు సోయగాలు ఎట్టి పరిస్థితుల్లో మిస్సవకండి.
Kulu Manali Trip : ఇక రాబోయేది వేసవి కాలం. మండే ఎండల్లో ఫ్యామిలీతో కలిసి చల్లని ప్రదేశాల్లో సేద తీరేందుకు, సరదాగా గడిపేందుకు మన దేశాల్లో చెప్పుకోదగ్గ ప్రదేశాలు చాలానే ఉన్నాయి. వాటిలో హిమాచల్ ప్రదేశ్లోని మనాలీ కూడా ఒకటి. సాధారణంగా తెలుగు రాష్ట్రాలకు దూరంగా ఉన్న ఈ ప్రాంతానికి వెళ్లేందుకు చాలా ఖర్చవుతుందని అనుకుంటారు. ఇలా ప్లాన్ చేసుకుంటే తక్కువ ఖర్చుతోనే హిమాలయ అందాలను ఆస్వాదించవచ్చు.
ప్రకృతిని సంస్కృతిని గుర్తుపెట్టుకోవడమే కాకుండా వాటి ద్వారా పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయాలన్నదే కూటమి ప్రభుత్వం ఉద్దేశమని జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.
జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులకు టూరిజంపై పూర్తి సమాచారం కోసమే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం(Shamshabad International Airport)లో తెలంగాణ టూరిజం హెల్ప్డెస్క్ సెంటర్ను ప్రారంభించామని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) తెలిపారు.
రాష్ట్రంలో నూతన పర్యాటక పాలసీ అద్భుతాలు సృష్టించబోతోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.