Home » Trending News
భారతదేశాన్ని అనేక మంది చక్రవర్తులు పరిపాలించిన విషయం తెలిసిందే. అయితే వీరిలో మొఘల్ చక్రవర్తులు చాలా ఏళ్ల పాటు పాలించారు. అయితే మొఘల్ చక్రవర్తులు, హిందూ రాజుల మధ్య ఓ ఆసక్తికర ఘట్టం చోటు చేసుకుంది.
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడినా.. ప్రజలే ముఖ్యమనుకుని ముందుకు కదిలాడు.
Trump Tariffs On Aqua Farming: ట్రంప్ టారిఫ్ భారం ఆక్వా రైతులపై పడింది. ఎగుమతి సుంకాల భారం భారీగా పెరగడంతో కుయ్యో.. మొర్రో అంటూ గగ్గోలు పెడుతున్నారు రైతన్నలు..
పెళ్లి జరిగిన తర్వాత కూడా అనేక కారణాలతో దంపతులు విడాకుల వరకూ వెళ్తుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ విచిత్ర ఘటనకు సంబంధించిన వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. శోభనం గదిలో వరుడికి ఓ వధువు వింత కండీషన్ పెట్టింది. వివరాల్లోకి వెళితే..
శ్రీరామ నవమి పండుగ రోజున రక్ష స్తోత్రం పఠిస్తే అనేక లాభాలు ఉన్నాయని వేద పండితులు చెబుతున్నారు. రామ రక్షను పఠించడం వల్ల నాలుక తిరగడంతో పాటూ మాట మెరుగుపడుతుందట. అలాగే రక్ష దారాన్ని ఈ పద్ధతిలో చేతికి కట్టుకుంటే ఎంతో మంచిదట. ఈ పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఓ ఆఫీసులో ఉద్యోగి కుక్కలా పాకుతున్నాడు. అతడి పక్కనే ఓ వ్యక్తి నిలబడి శిక్ష విధిస్తున్నట్లుగా ఉంది. ఇలా అతను చాలా దూరం వరకూ కుక్కలా పాకుతుండగా.. మరో వ్యక్తి దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా.. షాకింగ్ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి..
Trump Tariffs Effect: టారిఫ్ భయం అమెరికా ప్రజలను బెంబేలెత్తిస్తోంది. షూ, ఫర్నిచర్, కాఫీ, కార్లు, ఇలా నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోతాయనే భయంతో స్టోర్లకు పరుగులు పెడుతున్నారు.
ఇక్కడ మీకు కనిపిస్తున్న అడవిలో పెద్ద పెద్ద వృక్షాలు అనేకం కనిపిస్తుంటాయి. అలాగే వాటి మధ్య నీటి సెలయేరు కూడా ప్రవహిస్తుంటుంది. కాస్త దూరంగా ఆకాశంలో సూర్యుడు ఉదయిస్తుంటాడు. అయితే ఇదే చిత్రంలో ఓ జింక కూడా దాక్కుని ఉంటుంది. దాన్ని 10 సెకన్లలో గుర్తించేందుకు ప్రయత్నించండి..
తిరుపతిలోని హోమ్ స్టేలో గ్యాంగ్ వార్ సంచలనంగా మారింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని చింతల చేను ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు హోమ్ స్టే నిర్వాహకుల మధ్య ఘర్షణ తలెత్తింది.
భారతదేశంలో ప్రతి రూపాయి నోటు మన చేతుల్లోకి రాకముందు సుదీర్ఘ, భద్రతాపరమైన ప్రక్రియ జరుగుతుంది. ఈ ప్రక్రియ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆధ్వర్యంలో జరుగుతుంది, ఇందులో డిజైన్, ఆమోదం, ముడి పదార్థాల సేకరణ వంటి దశలు ఉంటాయి. అసలు ఈ కరెన్సీ ఎలా తయారవుతుంది.. దాని వెనుక జరిగే ప్రక్రియ ఏంటి.. తదితర పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..