Home » Uttarakhand Rescue Operation
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి.. హైదరాబాద్కు చెందిన ఇద్దరు యాత్రికుల ప్రాణాలను బలిగొన్నాయి. శనివారం బద్రీనాథ్ జాతీయ రహదారిపై కర్ణప్రయాగ్కు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
నీట్-యూజీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కీలకంగా వ్యవహరించిన రవి అత్రిని ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ఫోర్స్(ఎ్సటీఎఫ్) పోలీసులు శనివారం అరెస్టు చేశారు. లీకేజీ కుట్రదారు సంజీవ్ ముఖియాకు అత్రి సన్నిహితుడు.
ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తు్న్న టెంపో ట్రావెలర్ రుద్రప్రయాగ్ జిల్లాలోని అలకానంద నదిలో పడి 14 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 12 మంది వరకూ గాయపడ్డారు.
నిజ జీవితంలో సాహసోపేతమైన పనులు చేసిన వారిని, ముఖ్యంగా ఇతరుల ప్రాణాలను కాపాడిన వ్యక్తులను ‘రియల్ హీరో’లుగా (Real Hero) పరిగణిస్తారు. అంతేకాదు.. వాళ్లు అందించిన సేవలను గుర్తించి, తగిన బహుమతులతో సత్కరిస్తారు. కానీ.. ఒక రియల్ హీరో విషయంలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా అవమానంతో పాటు అన్యాయం ఎదురైంది. అతని ఇంటిని కూల్చి వేశారు.
ఉత్తర్కాశీ టన్నెల్ ఎపిసోడ్ సుఖాంతంగా ముగిసిన విషయం అందరికీ తెలిసిందే. సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీసేందుకు నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్.. ఎట్టకేలకు 17 రోజుల తర్వాత సక్సెస్ అయ్యింది.
ఉత్తరకాశీ టన్నెల వ్యవహారం సుఖాంతం అయ్యింది. అనుకోని కారణాల వల్ల సొరంగం కూలిపోవడంతో లోపలే చిక్కుకున్న 41 మంది కార్మికులు ఎట్టకేలకు 17 రోజుల తర్వాత సురక్షితంగా బయటపడ్డారు. అయితే.. ఇన్ని రోజుల పాటు వాళ్లు లోపల ఎలా గడిపారు?
ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 41 మంది కార్మికులను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి బుధవారంనాడు పరామర్శించారు. వారికి ఆర్థిక సహాయం కింద లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు.
"మీరు ధైర్యంగా ఉండండి. ఏం కాదు. యోగా చేయండి. ధ్యానం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది"... ఇవే ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న ఓ కార్మికుడు మిగతావారికి నూరిపోసిన ధైర్యం. ఆయనే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన గబ్బర్ సింగ్ నేగి.
ఉత్తరఖండ్ రాష్ట్రం ఉత్తర కాశీలోని సొరంగంలో 17 రోజులుగా చిక్కుకుపోయిన కార్మికులు ఎట్టకేలకు బయటకి రావడంపై ప్రధాని మోదీ(PM Modi) హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులను ఆయన ఫోన్లో పరామర్శించారు.
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కార్మికుల్ని బయటకు తీసేందుకు యుద్ధప్రాతిపదికన నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ ఎట్టకేలకు 17వ రోజు విజయవంతమైంది. రెస్క్యూ అధికారులు సురక్షితంగా ఆ కార్మికులందరినీ..