Home » Vijayasai Reddy
కాకినాడ పోర్ట్ వాటాల బదిలీ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బుధవారం విజయవాడలోని సిఐడీ రీజనల్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. విజయసాయిని మినహా ఇంకా ఎవరినీ సీఐడీ అధికారులు లోపలకు అనుమతించలేదు.
AP High Court Serious: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తెకు సంబంధించిన నిర్మాణాలపై హైకోర్టు సీరియస్ అయ్యింది. పూర్తిగా నిర్మాణాలు తొలగించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చూస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.
విశాఖ భీమిలి సాగరతీరాన అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బృందం హైకోర్టు కేసులతో దారికి వచ్చింది.
Vijayasaireddy: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి. వ్యక్తిగత జీవితంలో విలువలు ఉన్నవాడిని అంటూ ఆయన అన్నారు.
AP Highcourt: సీఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి చేసిన నిర్మాణాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డి చేస్తున్న నిర్మాణాలు సీఆర్జెడ్ పరిధిలో ఉన్నాయా.. ఒకవేల ఉంటే దాన్ని తొలగించేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని సీఆర్జెడ్ అధికారులను అప్పట్లో హైకోర్టు ఆదేశించింది.
వైసీపీ పార్టీలో నెం.2గా చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పాక ఇటీవల కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిలను కలిసి వైసీపీకి షాకిచ్చాడు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి నందమూరి కుటుంబాన్ని కలిసి వైసీపీ పార్టీ అభిమానుల్లో కలవరం రేపాడు..
Vijaya Sai Reddy meeting with YS Sharmila: ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో విజయసాయిరెడ్డి సమావేశమయ్యారు. లోటస్ పాండ్లోని ఆమె నివాసంలో ఈ సమావేశం జరిగింది.
Palla Srinivas Rao:జగన్ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు పారిపోయేలా చేశారని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్రావు ఆరోపించారు. వైసీపీ నేతలు రెడ్బుక్ చూస్తుంటే భయపడుతున్నారని అన్నారు. తప్పుచేసిన వైసీపీ నేతలను, అధికారులను వదలబోమని పల్లా శ్రీనివాస్రావు హెచ్చరించారు.
రాజకీయ సన్యాసం తర్వాత విజయసాయిరెడ్డి ఏమి చేయబోతున్నారు. ట్వీట్లో చెప్పినట్లు వ్యవసాయం చేయనున్నారా.. ఇంకేదైనా ప్లాన్ ఉందా.. రాజకీయాలను వదిలి ఆయన కొత్తగా ఏ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు.
Grandi Srinivas: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ కోసం కష్టపడ్డ ఏ ఒక్కరినీ మీరు అధికారంలో ఉండగా గుర్తించలేదని విమర్శించారు. విజయ సాయి చుట్టూ ప్రదక్షిణలు చేసిన వారినే కోటరీగా చేసుకుని పార్టీని ముంచేశారని గ్రంధి శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు.