Home » Vijayawada News
ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్..’ సెమినార్లో షెహజాద్ పూనావాలా హితవు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఉత్తరాది నుంచి చిన్నపిల్లలను కొనుగోలు చేసి విజయవాడకు తీసుకొచ్చి విక్రయిస్తున్న మహిళల ముఠాను విజయవాడ పోలీసులు పట్టుకున్నారు.
వల్లభనేని వంశీని మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇస్తూ విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
కమ్యూనిస్టు ఉద్యమం 100 సంవత్సరాల సందర్భాన్ని పురస్కరించుకుని మార్క్సిస్టు ఆలోచనాపరుల వేదిక ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ లైబ్రరీ..
సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితులకు విజయవాడ పోక్సో కోర్టు మరణించే వరకు కఠిన కారాగార శిక్ష విధించింది.
వచ్చే అక్టోబరు నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ చెప్పారు.
ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందడం లేదని జేఏసీ చైర్మన్, ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి పేర్కొన్నారు.
ఆకాశవాణి విజయవాడ, విశాఖపట్నం కేంద్రాలలో అనౌన్సరుగా సుదీర్ఘకాలం పనిచేసి పదవీ విరమణ పొందిన ఏబీ ఆనంద్..
క్యాట్ చైర్మన్ ఈ నెల 17న ఈ బెంచ్ను ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా 19 బెంచ్లు, 21 సర్క్యూట్ బెంచ్లు ఉన్నాయి.
ఇండియా మొబైల్ ప్రైవేటు లిమిటెడ్ గోడౌన్ నుంచి మాయమైన యాపిల్ ఫోన్లు, ట్యాబ్లు, ఇతర ఎలకా్ట్రనిక్ పరికరాలు అన్నీ సేఫ్గా ఉన్నాయి.