Home » Visakhapatnam
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం బల్లగరువు, గుమ్మంతి గ్రామాల్లో డిప్యూటీ సీఎం పవన్ ఇవాళ (శనివారం) పర్యటించారు. బల్లగరువు కొండపై ఉన్న గిరిజనులను కలుసుకునేందుకు ఆయన కాలినడకన కొండపైకి వెళ్లారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. నిన్న(శుక్రవారం) పార్వతీపురం జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం రూ.9 కోట్లతో బాగుజోల గ్రామ రహదారి పనులకు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
Andhrapradesh: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని.. వాయుగుండం ఈశాన్య దిశగా కదులుతోందని తెలిపారు. రాగల 24 గంటల్లో వాయుగుండం బలహీన పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో వర్షాలు తగ్గుముఖం పడతాయన్నారు. ఉత్తరకోస్తా జిల్లాల్లో చెదురు మధురుగా వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు.
రాష్ట్రంలో సముద్ర తీరం తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. సీజన్లతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు కోతకు గురవుతూనే ఉంది.
రాష్ట్ర ప్రజా రవాణా శాఖను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎం.రాంప్రసాదరెడ్డి అన్నారు.
సర్వే నౌక ఐఎన్ఎస్ నిర్దేశక్ నేవీ సేవలకు సిద్ధమైంది. విశాఖపట్నం నేవల్ డాక్యార్డులో
తిరుపతిలోని సెంట్రల్ జీఎస్టీ కమిషనరేట్లో టాక్స్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న బాలాజీ ..
ప్రతిష్ఠాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని (ఏయూ) గాడిలో పెడుతున్నానని అనేకసార్లు ప్రకటించుకున్న మాజీ వైస్ చాన్సలర్(వీసీ) ప్రసాదరెడ్డి సరిదిద్దుకోలేని తప్పులు చేసి యూనివర్సిటీ ప్రతిష్ఠను
ఉండవల్లి నివాసంలో నారా లోకేష్ ప్రజాదర్బార్కు విచ్చేసిన మదన్ మోహన్... మంత్రి లోకేష్ను కలిసి తన గోడును వెళ్లబోసుకున్నారు. తాను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకింగ్ (ఐఐపి)లో అసిస్టెంట్ డైరక్టర్గా పనిచేస్తున్నానని, ఎంపీ విజయసాయి రెడ్డి తన భార్య కళింగిరి శాంతిని లోబర్చుకొని విశాఖలో ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు పెద్దఎత్తున భూములు కొల్లగొట్టారని ఆరోపించారు.
గ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం దక్షిణ బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీనిపై సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.