వైసీపీ నేతల బంధువులకే మార్కులు..

ABN, Publish Date - Jul 05 , 2024 | 09:05 AM

అమరావతి: యూపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన సివిల్స్ పరీక్షల తుది ఫలితాల్లో టాపర్‌కు వచ్చిన మార్కులు 2025కు గానూ 1099.. అందులో 275 మార్కుల ఇంటర్వ్యూలో టాపర్ సాధించింది 200 మార్కులు. ఏపీపీఎస్సీ 2022లో నిర్వహించిన గ్రూప్ 1 ఇంటర్వ్యూలో మార్కుల వరద పారించారు.

అమరావతి: యూపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన సివిల్స్ పరీక్షల తుది ఫలితాల్లో టాపర్‌కు వచ్చిన మార్కులు 2025కు గానూ 1099.. అందులో 275 మార్కుల ఇంటర్వ్యూలో టాపర్ సాధించింది 200 మార్కులు. ఏపీపీఎస్సీ 2022లో నిర్వహించిన గ్రూప్ 1 ఇంటర్వ్యూలో మార్కుల వరద పారించారు. కమిషన్ చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా కొందరికి 99 శాతానికి పైగా మార్కులు వేసేసారు. గతంలో జరిగిన పోస్టుల భర్తీలో ఇలా 99 శాతానికిపైగా మార్కులు ఎవరూ సాధించలేదు. ఇంటర్వ్యూలు చేసే బోర్డులు అన్ని మార్కులు వేయవు. కానీ జగన్ ప్రభుత్వంలో ఇన్ని మార్కులు ఎలా వేశారు?


ఈ వార్తలు కూడా చదవండి..

BRS పార్టీ మనుగడ కష్టమేనా?

జగన్‌కు మాజీ మంత్రి బిగ్ షాక్?

అమరావతిలో ఎక్స్ఎల్ఆర్ఐ పెట్టుబడులు

బీఆర్ఎస్‌కు దెబ్బ మీద దెబ్బ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 05 , 2024 | 09:05 AM