ఏబీఎన్, ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణతో తానా ప్రతినిధుల భేటీ
ABN, Publish Date - Mar 22 , 2025 | 06:34 PM
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణను తానాప్రతినిధులు శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. జూలై 3వ తేదీ నుంచి 5 వ తేదీ వరకు నిర్వహించే 24వ తానా మహా సభలకు రావాల్సిందిగా ఆహ్వానించారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణను తానాప్రతినిధులు శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. జూలై 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నిర్వహించే 24వ తానా మహా సభలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. తానా కాన్ఫరెన్స్ చైర్మన్ నాదెండ్ల గంగారం, మాజీ అధ్యక్షులు జయరాం కోమటి, కాన్ఫరెన్స్ డైరెక్టర్ సునీల్ పాత్ర, చంద్ గోరపాటి తదితరులు వేమూరి రాధాకృష్ణను కలిశారు. అమెరికా, తెలుగు రాష్ట్రాల్లోనూ తానా చేస్తున్న కార్యక్రమాలను వివరించారు.
మరిన్ని ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఈ వార్తలు కూడా చదవండి..
Pawan Farm Pond Inauguration: ఆ విజయానికి కారణం చంద్రబాబే
CM Chandrababu Tweet: సీఎం చంద్రబాబు సంచలన ట్వీట్.. లైట్లు ఆపేయాలంటూ..
Jagan Sharmila On Delimitation: పునర్విభజనపై జగన్, షర్మిల ఏమన్నారంటే
Read Latest AP News And Telugu News
Updated at - Mar 22 , 2025 | 06:35 PM