పవన్ కళ్యాణ్ గెలుపుపై కోట్లలో బెట్టింగ్

ABN, Publish Date - May 17 , 2024 | 08:34 AM

అమరావతి: ఏపీలో ఎన్నికల ఫలితాలు రావడానికి రెండు వారాలకుపైగానే సమయం ఉండడంతో బెట్టింగ్ బంగార్రాజులు బరిలోకి దిగిపోయారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లా్ల్లో భారీగా పందాలు కడుతుండగా.. రాయలసీమలోనూ ఇదే తరహాలో బెట్టింగ్‌లు తెరపైకి వస్తున్నాయి.

అమరావతి: ఏపీలో ఎన్నికల ఫలితాలు రావడానికి రెండు వారాలకుపైగానే సమయం ఉండడంతో బెట్టింగ్ బంగార్రాజులు బరిలోకి దిగిపోయారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీగా పందాలు కడుతుండగా.. రాయలసీమలోనూ ఇదే తరహాలో బెట్టింగ్‌లు తెరపైకి వస్తున్నాయి. ప్రధానంగా ఎన్డీయే కూటమి, వైసీపీల మధ్య బెట్లింగ్‌లు కట్టేవారు పోటీ పడుతున్నారు. అత్యధికంగా పిఠాపురంలో పవన్ గెలుపు సహా మెజారిటీపైనే పందాలు కడుతుండడం గమనార్హం. కోస్తా ప్రాంతంలో కనీసం రూ. 5 లక్షల నుంచి రూ. కోటి వరకు పందాలు కట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో కనీసం రూ. 5 వందల కోట్లకు తగ్గకుండా అన్నీ వర్గాల వారు పందాలు కట్టారని పోలీసులు చెబుతున్నారు. పవన్ గెలుపుపై కంటే ఆయన మెజారిటీపైనే భారాగీ పందాలు నడుస్తున్నట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌లో కుండపోత వర్షం దృశ్యాలు..

మతాల మధ్య కాంగ్రెస్ చిచ్చు : మోదీ

‘ఇండీ’ కూటమికి ప్రధాని సవాల్‌

అయ్యో.. ‘అమ్మ’..!

వైసీపీ నేతల ఇళ్లలో పెట్రోలు బాంబులు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 17 , 2024 | 08:34 AM