వెలుగులోకి మాజీ మంత్రి రోజా భూకబ్జా!

ABN, Publish Date - Jun 24 , 2024 | 07:12 AM

నగరంలోని రహస్యంగా రుషికొండ తరహాలో జగన్ రెడ్డి ప్యాలెస్ నిర్మాణం జరుగుతోంది. విమానాశ్రయం రోడ్డులో పరిశ్రమలు నెలకొల్పాల్సిన ఇండస్ట్రియల్ ప్రాంతంలో వైసీపీ అక్రమ నిర్మాణం కార్యాలయం చేపట్టారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

తిరుపతి: నగరంలో రహస్యంగా రుషికొండ తరహాలో జగన్ రెడ్డి ప్యాలెస్ నిర్మాణం జరుగుతోంది. విమానాశ్రయం రోడ్డులో పరిశ్రమలు నెలకొల్పాల్సిన ఇండస్ట్రియల్ ప్రాంతంలో వైసీపీ అక్రమ నిర్మాణం కార్యాలయం చేపట్టారు.

కాగా రూ.30 కోట్ల విలువైన స్థలానికి ఏడాదికి రూ. వెయ్యి అద్దెతో నాడు ఏపీఐఐసీ ఛైర్మన్‌గా ఉన్న రోజా భూ కేటాయింపులు చేశారు. ఇక అనుమతులు మంజూరు చేయడంలో ఒకే కులానికి చెందిన అధికారులే కీలకంగా ఉన్నారని తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీ ఉరఫ్‌ రాంకీ

నలుచెరగులా భారీ ప్యాలెస్‌లు.. కొల్లగొట్టి.. కట్టేశారు!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 24 , 2024 | 09:29 PM