పోలింగ్ కేంద్రాలపై రెచ్చిపోయిన వైసీపీ..

ABN, Publish Date - May 14 , 2024 | 08:36 AM

అమరావతి: పోలింగ్ కేంద్రాలపై వైసీపీ గూండాలు రెచ్చిపోయారు. పోలింగ్ పర్యవేక్షణ చేస్తున్న ఏజెంట్స్, అభ్యర్థుల నుంచి ఓటు హక్కు వినియోగించుకోడానికి వచ్చిన పౌరులు, పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తున్న పోలీసుల వరకు అందరిపై అరాచకంగా విరుచుకుపడ్డారు.

అమరావతి: పోలింగ్ కేంద్రాలపై వైసీపీ గూండాలు రెచ్చిపోయారు. పోలింగ్ పర్యవేక్షణ చేస్తున్న ఏజెంట్స్, అభ్యర్థుల నుంచి ఓటు హక్కు వినియోగించుకోడానికి వచ్చిన పౌరులు, పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తున్న పోలీసుల వరకు అందరిపై అరాచకంగా విరుచుకుపడ్డారు. తాడిపత్రి, మాచర్ల, నరసరావుపేట, గన్నవరం, పెనమలూరు, కాకినాడ, విజయనగరం.. ఇలా రాష్ట్రం ఆ మూల నుంచి ఈ మూల వరకు వైసీపీ మూకల హింసాకాండ యదేచ్ఛగా సాగింది. వైసీపీ దాడులు, దౌర్జన్యాలు ఏ స్థాయికి చేరుకున్నాయంటే.. తాడిపత్రిలో పోలీసులు ఏకంగా ఇళ్లల్లోకి వెళ్లి తలుపులు వేసుకుని దాక్కున్నారు. ఏకంగా ఎస్పీ వాహనంపైనే వైసీపీ మూకలు రాళ్లు విసిరాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎపీలో ఎన్డీయే కూటమిదే విజయం?

నిమ్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ వద్ద భారీ భద్రత

పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ గుండాల దాడులు

ఈసారి ఊహించని ఫలితాలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 14 , 2024 | 08:36 AM