సర్వేలు కూటమికి అనుకూలంగా ఉండడంతో..

ABN, Publish Date - May 28 , 2024 | 07:55 AM

అమరావతి: ఓట్ల లెక్కింపునకు గడువు సమీపిస్తున్నకొద్దీ వైసీపీ అభ్యర్థులు, నాయకుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. సర్వేలన్నీ కూటమికి అనుకూలంగా వస్తుండడంతో గెలుపుపై ఒక్కొక్కరిలో ధీమా సడలుతోంది.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

అమరావతి: ఓట్ల లెక్కింపునకు గడువు సమీపిస్తున్నకొద్దీ వైసీపీ అభ్యర్థులు, నాయకుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. సర్వేలన్నీ కూటమికి అనుకూలంగా వస్తుండడంతో గెలుపుపై ఒక్కొక్కరిలో ధీమా సడలుతోంది. ఒకవేళ తమ పార్టీ అధికారంలోకి రాకపోయినా కనీసం తాము గెలిచినా పర్వాలేదని, అలాకాకుండా తాము ఓటమి పాలైనా పార్టీ అధికారంలోకి వచ్చినా ఇబ్బంది ఉండదని...ఈ రెండు కాకుండా పార్టీ అధికారంలోకి రాకుండా, తాము కూడా ఓడిపోతే భవిష్యత్తులో పరిస్థితి ఏమిటోనని ఆందోళన చెందుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

గుక్కపట్టి ఏడ్చిన పొన్నవోలు!

కవితను తప్పించేందుకే..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 28 , 2024 | 07:55 AM