బయటపడిన జగన్ నిజస్వరూం..

ABN, Publish Date - May 17 , 2024 | 09:04 AM

అమరావతి: పేదల పక్షపాతినని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్ నిజస్వరూపం బయటపడింది. ఎన్నికలు పూర్తయినందున ప్రస్తుతం పేదల అవసరం లేదనుకున్నారో.. ఏమో.. వారిని పక్కనపెట్టి అస్మదీయులైన కాంట్రాక్టర్లకు మేలు చేస్తున్నారు.

అమరావతి: పేదల పక్షపాతినని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్ నిజస్వరూపం బయటపడింది. ఎన్నికలు పూర్తయినందున ప్రస్తుతం పేదల అవసరం లేదనుకున్నారో.. ఏమో.. వారిని పక్కనపెట్టి అస్మదీయులైన కాంట్రాక్టర్లకు మేలు చేస్తున్నారు. ఎప్పుడో బటన్ నొక్కిన సంక్షేమ పథకాల లబ్దిదారులందరికీ నగదు జమ చేయకుండా అర కొర కేటాయింపులు చేస్తూ.. కాంట్రాక్టర్లకు మాత్రం రూ. వందల కోట్ల రూపాయల బిల్లులు చెల్లిస్తున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత (13వ తేదీ తర్వాత) ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం పథకాల నిధులు విడుదల చేసుకోవచ్చునని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పోలింగ్ ముగిసి మూడు రోజలైంది. జగన్ ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ది ఉంటే పేదల ఖాతాలో జమచేయాల్సిన నగదును ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు (14వ తేదీ) విడుదల చేసి ఉండేది.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌లో కుండపోత వర్షం దృశ్యాలు..

మతాల మధ్య కాంగ్రెస్ చిచ్చు : మోదీ

‘ఇండీ’ కూటమికి ప్రధాని సవాల్‌

అయ్యో.. ‘అమ్మ’..!

వైసీపీ నేతల ఇళ్లలో పెట్రోలు బాంబులు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 17 , 2024 | 09:04 AM