కార్యకర్తలకు అండగా ఉంటాం
ABN , Publish Date - Mar 31 , 2025 | 11:44 PM
కార్యకర్తలకు టీడీపీ అండగా ఉంటుందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు.మండలంలోని కొత్త పేటలో జరిగిన టీడీపీ ఆవిర్భావవేడుకల్లో జెండా కడుతూ విద్యుదాఘాతానికి గురై కార్యకర్త గుంటు జాన కిరావు గాయపడిన విష యం విదితమే.

వజ్రపుకొత్తూరు, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): కార్యకర్తలకు టీడీపీ అండగా ఉంటుందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు.మండలంలోని కొత్త పేటలో జరిగిన టీడీపీ ఆవిర్భావవేడుకల్లో జెండా కడుతూ విద్యుదాఘాతానికి గురై కార్యకర్త గుంటు జాన కిరావు గాయపడిన విష యం విదితమే.దీంతో సోమవారం కొత్తపేటలో జానకిరావును శిరీష పరామర్శించారు. ఆమెవెంట టీడీపీ నాయ కులు మల్లా సూర్యం, పుచ్చ ఈశ్వరరావు, గోవిందపాపారావు, బైపల్లి నారా యణ, కంబాల రాంబాబు, చింత నారా యణ, నారాయణస్వామి ఉన్నారు.