బ్యాడ్మింటన్లో కొత్త స్కోరింగ్ విధానం
ABN , Publish Date - Feb 07 , 2025 | 12:46 AM
బ్యాడ్మింటన్లో కొత్త స్కోరింగ్ విధానాన్ని తీసుకురావాలని అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) నిర్ణయించింది. 3్ఠ15 పేరిట నూతన పద్ధతిని ఎంపిక చేసిన...

ఆరు నెలలపాటు ప్రయోగాత్మకంగా అమలు
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్లో కొత్త స్కోరింగ్ విధానాన్ని తీసుకురావాలని అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) నిర్ణయించింది. 3్ఠ15 పేరిట నూతన పద్ధతిని ఎంపిక చేసిన టోర్నమెంట్లలో ఆరు నెలలపాటు వచ్చే ఏప్రిల్ నుంచి అమలు చేయనుంది. ప్రస్తుత స్కోరింగ్ విధానంలో 21 పాయింట్లతో బెస్టాఫ్ త్రీ గేమ్లు (3్ఠ21) నిర్వహిస్తున్నారు. అలా కాకుండా బెస్టాఫ్ త్రీ గేమ్లు 15 పాయింట్లతో జరుగుతాయి.
Narendra Modi: పాయింట్ టు పాయింట్.. పట్టపగలే కాంగ్రెస్కు చుక్కలు చూపించిన మోదీ
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Read More Business News and Latest Telugu News