కూటమి సర్కార్ సంచలన నిర్ణయం..
ABN, Publish Date - Mar 20 , 2025 | 01:48 PM
కడప: తిరుమలకు తొలి గడప.. సాక్షాత్తు మహా విష్ణువుతోపాటు ఎందరో మహానుభావులు నడయాడిన నేల కడప.. అంత గొప్ప చరిత్ర ఉన్న కడప పేరును గత ప్రభుత్వం మార్చేసింది. అప్పటి సీఎం జగన్ రెడ్డి కడప చరిత్రనే తిరగరాసి తన తండ్రి పేరుతో వైఎస్సార్ జిల్లాగా మార్చారు.

కడప: తిరుమల (Tirumala)కు తొలి గడప.. సాక్షాత్తు మహా విష్ణువుతో పాటు ఎందరో మహానుభావులు నడయాడిన నేల కడప (Kadapa).. అంత గొప్ప చరిత్ర (History) ఉన్న కడప పేరును గత ప్రభుత్వం (YSRCPGovt.) మార్చేసింది. అప్పటి సీఎం జగన్ రెడ్డి (Jagan Reddy) కడప చరిత్రనే తిరగరాసి తన తండ్రి పేరుతో వైఎస్సార్ జిల్లాగా మార్చారు. ఆ ప్రాంత ఘన చరిత్రను గుర్తించిన కూటమి ప్రభుత్వం (Kutami Govt.) సంచలన నిర్ణయం (Sensational decision) తీసుకుంది. ఇప్పుడు మళ్లీ వైఎస్సార్ జిల్లా పేరును కడపగా మార్చింది. దీంతో సెంటిమెంట్గా భావించే జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Also Read..:
Errabelli: రైతు బంధు లేదు, రైతు బీమా లేదు..
ఈ వార్తలు కూడా చదవండి..
నన్ను కాపాడండి.. మనుబోలు శ్రీనివాసరావు
అభయాంజనేయస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్
దొంగల్లా సభకు వచ్చి సంతకాలు పెట్టి వెళుతున్నారు..
For More AP News and Telugu News
Updated at - Mar 20 , 2025 | 01:48 PM